గుంటూరు జిల్లాలో కరోనాతో టీడీపీ సీనియర్ నేత మృతి..

ఆంధ్రాలో కోవిడ్-19 రోజురోజుకు ప్ర‌మాద‌క‌రంగా విస్త‌రిస్తోంది. భారీ సంఖ్య‌లో ప్ర‌జ‌లు క‌రోనా బారిన ప‌డుతున్నారు. అన్ని జిల్లాల్లో వైర‌స్ ప్ర‌భావం తీవ్రంగానే ఉంది. ఆదివారం ఏకంగా 5వేల కేసులు నమోదు కావడం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

గుంటూరు జిల్లాలో కరోనాతో టీడీపీ సీనియర్ నేత మృతి..
Follow us

|

Updated on: Jul 20, 2020 | 11:28 AM

ఆంధ్రాలో కోవిడ్-19 రోజురోజుకు ప్ర‌మాద‌క‌రంగా విస్త‌రిస్తోంది. భారీ సంఖ్య‌లో ప్ర‌జ‌లు క‌రోనా బారిన ప‌డుతున్నారు. అన్ని జిల్లాల్లో వైర‌స్ ప్ర‌భావం తీవ్రంగానే ఉంది. ఆదివారం ఏకంగా 5వేల కేసులు నమోదు కావడం ఆందోళ‌న క‌లిగిస్తోంది. గ‌డిచిన 4,5 రోజుల నుంచి మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ ప్ర‌మాద‌క‌ర వైర‌స్ సామాన్య ప్రజలనే కాదు.. ప‌లువు‌రు రాజకీయ నాయకులు‌, అధికారులు, ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్ ని సైతం క‌బ‌లిస్తోంది. అయితే తాజాగా ఈ మ‌హమ్మారికి గుంటూరు జిల్లాలో టీడీపీ సీనియ‌ర్ నేత బలయ్యారు.

సంగం డైయిరీ డైరెక్టర్ పోపూరి కృష్ణారావు కోవిడ్ కార‌ణంగా మృతి చెందారు. క‌రోనా పాజిటివ్ అని తేల‌డంతో ఆయన గ‌త‌ కొద్ది రోజులుగా ఎన్ఆర్‌ఐ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. తాజాగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం క‌న్నుమూశారు. కృష్ణారావుది సత్తెనపల్లి మండలం భట్లూరు కాగా.. సత్తెనపల్లి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన మృతిపై పలువురు టీడీపీ నేతులు సంతాపాన్ని ప్ర‌క‌టించారు.

హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది