South Central Railway: రైల్వే ప్రయాణీకులు శుభవార్త.. లింగంపల్లి-విశాఖ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్..

South Central Railway: సంక్రాంతి సందర్భంగా ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే లింగంపల్లి-వైజాగ్ ...

South Central Railway: రైల్వే ప్రయాణీకులు శుభవార్త.. లింగంపల్లి-విశాఖ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్..
Follow us

|

Updated on: Dec 31, 2020 | 2:41 PM

South Central Railway: సంక్రాంతి సందర్భంగా ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే లింగంపల్లి-వైజాగ్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనుంది. జనవరి 10 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఈ స్పెషల్ ట్రైన్స్ నడవనుండగా.. ప్రతీ రోజూ సాయంత్రం 6.15 గంటలకు లింగంపల్లి నుంచి బయల్దేరిన ఈ రైలు.. మరుసటి రోజు రాత్రి 7.45 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

అలాగే విశాఖపట్నం నుంచి ఉదయం 6.20 గంటలకు బయల్దేరి రాత్రి 7.40 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది. బేగం‌పేట, సికిం‌ద్రా‌బాద్‌, రామ‌న్న‌పేట, నల్ల‌గొండ, మిర్యా‌ల‌గూడ, నడి‌కుడి, పిడు‌గు‌రాళ్ల, సత్తె‌న‌పల్లి, గుంటూరు, తెనాలి, యల‌మం‌చిలి, అన‌కా‌పల్లి, దువ్వాడ ఈ రైలు ఆగుతుంది.

Also Read:

తెలుగు రాష్ట్రాల ప్రజలకు పండుగ శుభవార్త.. ప్రత్యేక రైళ్లు పొడిగింపు.. పూర్తి వివరాలివే..!

వైఎస్సార్ రైతు భరోసా డబ్బు జమ కాలేదా.? అయితే ఈ నెంబర్‌కు కాల్ చేయండి.!

ట్యాక్స్ పేయర్స్‌కు గుడ్ న్యూస్.. మరోసారి ఐటీ రిటర్న్స్ గడువు పొడిగింపు

ఏపీ ప్రజలకు ఆర్టీసీ ఓ గుడ్ న్యూస్.. మరో బ్యాడ్ న్యూస్.. అదేంటంటే.!

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..