శబరిమల దర్శనం: వారానికి ఐదు రోజులు, 250 మందికి అనుమతి.!

కరోనా లాక్‌డౌన్ తర్వాత శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులకు అవకాశం దొరికింది. ఈ నెల 16వ తేదీ నుంచి మాసపూజలు ప్రారంభం కానున్న నేపథ్యంలో...

శబరిమల దర్శనం: వారానికి ఐదు రోజులు, 250 మందికి అనుమతి.!
Follow us

|

Updated on: Oct 14, 2020 | 7:10 PM

Sabrimala Temple Open: కరోనా లాక్‌డౌన్ తర్వాత శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులకు అవకాశం దొరికింది. ఈ నెల 16వ తేదీ నుంచి మాసపూజలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఐదు రోజులపాటు శబరి సన్నిధానం తలుపులు తెరుచుకోనున్నాయి. ప్రతీ రోజూ 250 మంది భక్తులకు మాత్రమే అనుమతి ఉండగా.. టిక్కెట్లను ఆన్లైన్ బుకింగ్ ద్వారానే బుక్ చేసుకోవాలని ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు-టీడీబీ ప్రకటించింది. అంతేకాకుండా భక్తులు దగ్గర తప్పనిసరిగా కరోనా నెగటివ్ సర్టిఫికట్ ఉండాలని స్పష్టం చేసింది.

Also Read: ఆ గుడిలో భక్తులకు బంగారమే ప్రసాదం.!

వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..