కాంగ్రెస్ కాదు.. ఖాన్గ్రెస్: ఆర్టీవీ ట్వీట్
ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేస్తూ వార్తల్లో నిలిచే ఆర్జీవి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై షాకింగ్ కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ శకం ముగిసిపోయిందనే విషయం అర్ధమైపోయిందని, ఇక పాకిస్తాన్లో పోటీ చేయడానికి ప్లాన్ చేసుకుంటుందా? అని ఎద్దేవా చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ‘ఖాన్’గ్రెస్ పార్టీగా మారిపోయిందంటూ సెటైర్ వేశారు. . ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరిని రామ్గోపాల్వర్మ ప్రశ్నించారు. కశ్మీర్లో పరిస్థితులు అసలు ఏమీ […]
ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేస్తూ వార్తల్లో నిలిచే ఆర్జీవి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై షాకింగ్ కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ శకం ముగిసిపోయిందనే విషయం అర్ధమైపోయిందని, ఇక పాకిస్తాన్లో పోటీ చేయడానికి ప్లాన్ చేసుకుంటుందా? అని ఎద్దేవా చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ‘ఖాన్’గ్రెస్ పార్టీగా మారిపోయిందంటూ సెటైర్ వేశారు. .
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరిని రామ్గోపాల్వర్మ ప్రశ్నించారు. కశ్మీర్లో పరిస్థితులు అసలు ఏమీ బాగాలేదని, తాను అక్కడికి వెళ్లి చూస్తానని రాహుల్గాంధీ చెప్పడంపై కశ్మీర్ గవర్నర్ సత్యపాల్.. విమానాన్ని పంపిస్తానని కూడా చెప్పారు. దేశం మొత్తం ఆర్టికల్ 370 రద్దుపై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి విమర్శలకు తావిస్తుంది.
Seeing the congress party stand on Jammu Kashmir issue I think they should contest in pakistan and will surely win
— Ram Gopal Varma (@RGVzoomin) August 15, 2019
The way it is toeing Pakistan, it looks like CONGRESS has now become KHANGRESS
— Ram Gopal Varma (@RGVzoomin) August 15, 2019