ఘన్‌పూర్‌ తల్లీకొడుకుల హత్య కేసులో వెలుగుచూసిన సంచలన నిజాలు.. పోలీసులకు లొంగిపోయిన నిందితుడు

వ‌య‌స్సులో త‌న క‌న్న పెద్దది అయిన మ‌హిళ‌తో స‌హజీవ‌నం చేసి అనుమానంతో ఆమెను, ఆమె కొడుకును హతమార్చాడు ఓ కసాయి.

ఘన్‌పూర్‌ తల్లీకొడుకుల హత్య కేసులో వెలుగుచూసిన సంచలన నిజాలు.. పోలీసులకు లొంగిపోయిన నిందితుడు
Follow us

|

Updated on: Jan 04, 2021 | 4:31 PM

అనుమానం య‌మ‌పాశం అయింది… ఇద్దరి ప్రాణాలను బలి తీసింది.. ఒక‌రిని జైలు పాలు చేసింది.. వ‌య‌స్సులో త‌న క‌న్న పెద్దది అయిన మ‌హిళ‌తో స‌హజీవ‌నం చేసి అనుమానంతో హతమార్చాడు ఓ కసాయి. నిజామాబాద్ జిల్లాలో వ‌ర్నీ మండలం ఘన్‌పూర్‌లో తల్లీకొడుకులు దారుణహత్య జిల్లాలో సంచ‌ల‌నం సృష్టించింది..త‌న‌తో స‌హ‌జీవ‌నం చేస్తున్నా మ‌హిళ‌ను గొడ్డలితో నరికి చంపి అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టాడు. కుటుంబ స‌భ్యులు ఆరా తీయ‌డంతో.. నిందితుడు చివ‌రికి నేరాన్ని ఓప్పుకుని పోలిసుల‌ ముందు లొంగిపోయాడు…

బోధన్‌ డివిజన్‌ పరిధిలోని చందూర్‌ మండలం ఘన్‌పూర్‌ అటవీ ప్రాంతంలో దారుణం జరిగింది. తల్లి, కొడుకును ఒకేసారి హతమార్చిన సంఘటన వెలుగు చూసింది. హూమ్నాపూర్‌ గ్రామానికి చెందిన సుంకరి సుజాత, ఆమె రెండేండ్ల కుమారుడు రాము అటవీ ప్రాంతంలో హత్యకు గురయ్యారు. తల్లీకొడుకులను ఘన్‌పూర్‌ అటవీ ప్రాంతంలో సుజాతతో స‌హ‌జీవ‌నం చేస్తున్న రాములు దారుణానికి ఒడిగట్టాడు. సుజాత మృతదేహాన్ని లోతైన గ్రామానికి కిలోమీటరన్నర దూరంలో ఉన్న ఆడవిలో ఉన్న ఒర్రెలో వేసి పైన మట్టి, ఆకులు, కొమ్మలు కప్పివేశాడు. పక్కనే ఆమె రెండేండ్ల కుమారుడి మృతదేహాన్ని మట్టితో పూడ్చేశాడు.

ఘన్‌పూర్‌ గ్రామానికి చెందిన చెవిటి రాములు నాలుగేళ్లుగా హుమ్నాపూర్‌ గ్రామానికి చెందిన సుజాతతో సహజీవనం చేస్తున్నారు. ఘన్‌పూర్‌, హుమ్నాపూర్‌ గ్రామాలు పక్కపక్కనే అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉంటాయి. సుజాత ప్రతిరోజూ అటవీ ప్రాంతానికి వెళ్లి కట్టెలు సేకరించేది. రాములు ఘన్‌పూర్‌లో పాలేరుగా పనిచేసేవాడు. ఇలా వీరు అడవిలో తరచుగా కలుసుకునేవారు. డిసెంబర్‌ 31న పథకం ప్రకారం రాములు సుజాతను, ఆమె కుమారుడిని కట్టెల కొడుదామని చెప్పి అడవికి తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత కట్టెలు కొట్టేందుకు తెచ్చిన గొడ్డలితో వారిద్దరినీ హత్య చేశాడు.. మృతదేహాలను అక్కడే కప్పిపెట్టి ఊరిలోకి వ‌చ్చేశాడు రాములు.

ఇదిలావుండగా, సుజాత జాడ కనిపించకపోవడంతో ఆమె త‌ల్లి రాములును ప్రశ్నించింది. సరియైన సమాధానం రాకపోవడంతో గట్టిగా నిలదీసింది.. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో సుజాత తల్లి పోలీసుల‌కు పిర్యాదు చేయ‌డంతో రాములును అదుపులోకి తీసుకుని మృతదేహాలను పాతిపెట్టిన గుట్టపైకి వెళ్లి బ‌య‌టికి తీశారు.చ‌నిపోయి నాలుగు రోజులు కావ‌డంతో మృతదేహాలు కుళ్లిపోయాయి. అక్కడే పంచనామా నిర్వహించిన పోలీసులు రాములుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అయితే, సూజ‌త మరొకరితో చ‌నువుగా ఉండ‌టం వ‌ల్లే రాములు హత్యకు పాల్పడినట్లు పోలిసులు తెలిపారు. పక్క ప్లాన్‌తో గుట్టపైకి క‌ట్టేలు తెచ్చుకుందామని తీసుకువ‌చ్చి నిర్మానుష్యా ప్రాంతంలో సుజాతను, ఆమె కొడుకును గొడ్డలితో హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గ‌త కొద్ది కాలంగా సహాజీవనం చేస్తున్న వీరికి ఎడాదిన్నర కొడుకు కూడా ఉన్నాడని పోలీసులు చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు బోధన్ ఏసీపీ తెలిపారు.

రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు