షాకింగ్.. రన్‌వేపై అదుపుతప్పి.. మూడు ముక్కలైన విమానం.. చివరకు..

టర్కీలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనలో ప్రాణనష్టం వాటిల్లకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. జరిగిన ప్రమాద ఘటన చూసిన వారంతా షాక్ తింటున్నారు. దానికి అసలు కారణం.. ఆ విమానం మూడు ముక్కలవ్వడం. వివరాల్లోకి వెళితే…ఇస్తాంబుల్ సిటీలో సబీహ విమానాశ్రయంలో పెగాగస్‌ ఎయిర్‌లైన్‌ సంస్థకు చెందిన విమానం.. ల్యాండింగ్ అయ్యే క్రమంలో అదుపుతప్పి ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో విమానం మూడు ముక్కలుగా విరిగిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో.. […]

షాకింగ్.. రన్‌వేపై అదుపుతప్పి.. మూడు ముక్కలైన విమానం.. చివరకు..
Follow us

| Edited By:

Updated on: Feb 06, 2020 | 9:28 AM

టర్కీలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనలో ప్రాణనష్టం వాటిల్లకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. జరిగిన ప్రమాద ఘటన చూసిన వారంతా షాక్ తింటున్నారు. దానికి అసలు కారణం.. ఆ విమానం మూడు ముక్కలవ్వడం. వివరాల్లోకి వెళితే…ఇస్తాంబుల్ సిటీలో సబీహ విమానాశ్రయంలో పెగాగస్‌ ఎయిర్‌లైన్‌ సంస్థకు చెందిన విమానం.. ల్యాండింగ్ అయ్యే క్రమంలో అదుపుతప్పి ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో విమానం మూడు ముక్కలుగా విరిగిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో.. దాదాపు 177 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే వీరంతా సేఫ్‌గానే ఉన్నారని తెలిపారు.

అయితే 23 మందికి మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన విమానం పెగాసస్ ఎయిర్‌లైన్స్‌కి చెందినదిగా గుర్తించారు. విమానం కిందపడిపోయిన వెంటనే మంటలు చెలరేగాయని.. వెంటనే రంగంలోకి దిగిన ఎయిర్‌పోర్టు సిబ్బంది మంటలను అదుపు చేశారని అధికారులు తెలిపారు. లేని పక్షంలో భారీగా ప్రాణనష్టం జరిగేదని అధికారులు అభిప్రాయపడ్డారు. విమాన ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేపడుతున్నారు.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు