సాదాసీదాగా.. నిర్మల బడ్జెట్ ప్రసంగం.. సోమవారానికి సభ వాయిదా..!
పార్లమెంట్లో ముగిసిన 2019-20 బడ్జెట్ ప్రసంగం. సోమవారానికి వాయిదా పడిన పార్లమెంట్. దాదాపు రెండున్నర గంటలపాటు సాగిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ముగిసింది. ఉదయం 11 గంటలకు మొదలవగా.. మధ్యాహ్నం 1.15 గంటల ప్రాంతంలో ముగిసింది. బడ్జెట్లో పలు కీలక రాయితీలు, తాయిలాలు ప్రకటించారు. అయితే.. ముఖ్యంగా నిరుద్యోగ సమస్య మధ్య తరగతి వర్గాలకు ఊరట కల్పించే చర్యలేవీ తన బడ్జెట్ ప్రస్తావించలేదు.
పార్లమెంట్లో ముగిసిన 2019-20 బడ్జెట్ ప్రసంగం. సోమవారానికి వాయిదా పడిన పార్లమెంట్. దాదాపు రెండున్నర గంటలపాటు సాగిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ముగిసింది. ఉదయం 11 గంటలకు మొదలవగా.. మధ్యాహ్నం 1.15 గంటల ప్రాంతంలో ముగిసింది. బడ్జెట్లో పలు కీలక రాయితీలు, తాయిలాలు ప్రకటించారు. అయితే.. ముఖ్యంగా నిరుద్యోగ సమస్య మధ్య తరగతి వర్గాలకు ఊరట కల్పించే చర్యలేవీ తన బడ్జెట్ ప్రస్తావించలేదు.