తెలుగు వార్తలు » తాజా వార్తలు » Page 6315
యూఏఈకి చెందిన ప్రముఖ సంస్థ లులూ గ్రూప్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు ఉపసంహరించుకోవడానికి సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న తెలివి తక్కువ నిర్ణయాలే కారణమని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎన్నో సంప్రదింపులు.. నిరంతరం వెంటపడి లూలూ గ్రూప్ను ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు ఒప్పించానని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టుతో విశాఖల�
వారానికి రెండు రోజుల పాటు బుల్లితెర ప్రేక్షకులందరిని విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తున్న షోస్ ‘జబర్దస్త్’, ‘ఎక్స్ట్రా జబర్దస్త్’. దాదాపు ఏడు సంవత్సరాల నుంచి ఈ రెండు ప్రోగ్రామ్స్ అభిమానుల నుంచి విశేష ఆదరణ పొందుతూ హయ్యస్ట్ టీఆర్పీతో దూసుకుపోతున్నాయి. ఇక ఈ షోల గురించి కొద్దిరోజులుగా వస్తున్న వార్తలు సోషల్ మీడియాల�
వల్లభనేని వంశీ రాజీనామా ఎపిసోడ్ తర్వాత ఏపీ రాజకీయాలు మరింత రంజుగా సాగుతున్నాయి. ప్రతిపక్ష టీడీపీ, అధికార పార్టీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఇక ఈ తతంగంలో జూనియర్ ఎన్టీఆర్ పేరు ఎక్కువగా వినిపించడం రివాజుగా మారింది. ఈ సందర్భంగా మరోసారి ఎన్టీఆర్ పేరును ప్రస్తావిస్తూ లోకేష్, చంద్రబాబుపై మంత్రి క
ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం ముగిసింది. ప్రస్తుత ఆర్టీసీ ఆర్ధిక పరిస్థితులు, కోర్టులో ఉన్న కేసులు, ఇతర అంశాలపై పూర్తి స్థాయిలో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కార్మికులు మరోసారి సమ్మె బాట పట్టకుండా.. ఆర్టీసీ సమస్యకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్�
కృష్ణా జలాలతో తెలుగుప్రజల దాహార్తి తీరుస్తూ, తెలుగు రాష్ట్రాల నేలను తడుపుతున్న శ్రీశైలం ప్రాజెక్టు డ్యామ్కు ప్రమాదం పొంచి ఉందని వాటర్మ్యాన్ రాజేంద్రసింగ్ హెచ్చరించడం ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చనీయాంశం అయింది. కృష్ణానది ఉగ్ర రూపాన్ని పలుమార్లు తట్టుకుని నిలబడిన శ్రీశైలం డ్యామ్ నిర్వహణను ప్రభుత్వం పట్టించ
ఇప్పటి వరకు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న టెలికం కంపెనీలకు కేంద్రం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. స్పెక్ట్రమ్ చెల్లింపులకు సంబంధించి రెండేళ్ల పాటు మోరటోరియం విధిస్తూ.. కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో టెలికం కంపెనీలకు పెద్ద ఎత్తున ఊరట కల్గినట్లైంది. రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్లు రూ.42,000 �
1. చంద్రబాబుకు మరో షాక్..ఆయన మౌనం అందుకేనా? టిడిపికి, ఆ పార్టీ చీఫ్ అయిన చంద్రబాబుకు మరో పెద్ద షాక్ తగలబోతోందా ? ఆ మాజీ మంత్రి అంతర్ధానంలో అంతరార్థం అదేనా ? అమరావతిని, తెలుగుదేశం పార్టీ శ్రేణులను కుదిపేస్తున్న ప్రశ్న ఇది. ఇంతకీ ఆ మాజీ మంత్రి ఎక్కడ? పార్టీ.. Read more 2. కిరణ్ రీ-ఎంట్రీపై జోరుగా కథనాలు..ఇంతకీ నిజమేంటంటే? ఉమ్మడి ఆంధ్ర�
గ్రీన్ ఛాలెంజ్.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా మొదలైన ఉద్యమం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సందడిగా సాగుతున్న ఛాలెంజ్ కార్యక్రమం. టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ విసిరిన ఈ ఛాలెంజ్.. రోజురోజుకూ రాష్ట్ర సరిహద్దులు దాటుతూ కొనసాగుతోంది. ఇందులో భాగంగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్.. ఇస్మార్టు సత్తికి కూడా ఈ గ్రీన్ ఛాలెంజ్ను
