తెలుగు వార్తలు » తాజా వార్తలు » Page 6314
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పోలీసులపైనే దాడి చేశారు కొందరు యువకులు. సీతానగరం కోరుకొండ స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నాగేశ్వర్ ను ముగ్గురు యువకులు కలిసి నడిరోడ్డుపైనే అందరు చూస్తుండగా చితకబాదారు. ఆనంద్ నగర్ బస్టాండ్ దగ్గర కానిస్టేబుల్ నాగేశ్వర్ బైక్ ను యువకులు వెనకనుంచి ఢీకొట్టారు. బైక్ ను ఢీక�
మూవీ: జార్జి రెడ్డి జానర్: బయోపిక్ తారాగణం: సందీప్ మాధవ్, మనోజ్ నందం, చైతన్య కృష్ణ, వినయ్ వర్మ, అభయ్, సత్య దేవ్ దర్శకత్వం: జీవన్ రెడ్డి సంగీతం: సురేష్ బొబ్బిలి నిర్మాత: అప్పిరెడ్డి ఇంట్రో: 50 ఏళ్ళ క్రితం నక్సలిజం ఊపందుకుంటున్న దశలో ఉస్మానియా యూనివర్శిటీలో అణగారిన వర్గాల నేతగా ఎదిగివచ్చిన జార్జిరెడ్డి ఇన్నాళ్ళక�
ముంబైలో వరుస సమావేశాల తరువాత మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మరియు కాంగ్రెస్ కూటమి నుండి త్వరలో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే శివసేనకు చెందిన వ్యక్తికే ముఖ్యమంత్రిగా పూర్తి ఐదేళ్ల పదవీకాలం ఉంటుందని మూడు పార్టీలు నిర్ణయించినట్టు సంజయ్ రౌత్ వివరించారు. మూడు పార్�
1.లవర్ కోసం అమ్మ నగలు దోచుకెళ్లాడు.. పెళ్లి అయ్యాక భార్య చెప్పుడు మాటలు విని..కని, పెంచి పోషించిన అమ్మని అశ్రద్ద చేసి బాధించే కొడుకులు ఇప్పుడు కోకొల్లలు. పెళ్లి కాకముందు నుంచే లవర్ చుట్టూ తిరుగుతున్న వాళ్లూ ఉన్నారు..Read More 2. వివాహ బంధంతో ఒక్కటైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వివాహ బంధంతో ఒక్కటయ్యా
ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కాకపోతే వారిద్దరూ వేరు, వేరు రాష్ట్రాల నుంచి శాసనసభ్యులుగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరి పెళ్లి న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. యూపీలోని రాయ్బరేలికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అతిధి సింగ్, పంజాబ్లోని షహీద్ భగత్సింగ్నగర్ ఎమ్మెల్యే అంగద్ సింగ్ల �
పెళ్లి అయ్యాక భార్య చెప్పుడు మాటలు విని..కని, పెంచి పోషించిన అమ్మని అశ్రద్ద చేసి బాధించే కొడుకులు ఇప్పుడు కోకొల్లలు. పెళ్లి కాకముందు నుంచే లవర్ చుట్టూ తిరుగుతున్న వాళ్లూ ఉన్నారు. అయితే లవర్ కోసం అమ్మ నగలను, ఆమె దాచుకున్న డబ్బును దోచుకెళ్లాడు ఓ ప్రబుద్దుడు. హైదరాబాద్లోని బోరబండలోని ఎస్ఆర్ఆర్ పురం కాలనీలో ఈ ఘటన చోటుచ�
స్మార్ట్ యుగంలో చాలామంది యువత పనుల హడావుడి, అలసత్వంతో ఉదయం పూట టిఫిన్ను ఎగ్గొడుతుంటారు. అలాగే రాత్రి సమయాల్లో కూడా డిన్నర్ లేట్గా చేస్తుండటం కామన్ అయిపొయింది. అయితే ఇలా ప్రొద్దున్న బ్రేక్ఫాస్ట్ను మిస్ చేయడం.. నైట్ ఆలస్యంగా భోజనం చేయటం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని నిపుణులు తేల్చి చెబుతున్నారు. చద్దన్నం, ఇడ్లీ, ద�
సొంతగడ్డపై వరుసగా సిరీస్లు ఆడుతూ.. అద్భుతమైన విజయాలు అందుకుంటున్న టీమిండియా.. మరికొద్ది రోజుల్లో కరేబియన్లతో పోరుకు సిద్ధం కానుంది. ఇక ఈ సిరీస్ కోసం తలబడబోయే భారత్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలను వెస్టిండీస్తో ఆడనుంది. ఈ సిరీస్కు పేసర్లు మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్లతో పాటుగా స్�
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 13 రసవత్తరంగా సాగుతోంది. ఎప్పుడూ కంటెస్టెంట్ల మధ్య గొడవలతో ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ పెట్టే ఈ షోలో.. బెస్ట్ ఫ్రెండ్స్ అయిన సిద్ధార్థ్ శుక్లా, అసిమ్ రియాజ్ల మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.వీరిద్దరిని కూల్ చేయడానికి మిగతా హౌస్మేట�
