70 మందికి పైగా మృతి, 3 వేలకు పైగా క్షతగాత్రులు..

లెబనాన్‌లో మంగళవారం నాడు భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 73 మంది మృతి చెందగా.. మరో రెండున్నర వేల మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇంకా శిథిలాల కింద ఎంత మంది చిక్కుకున్నారన్నది..

70 మందికి పైగా మృతి, 3 వేలకు పైగా క్షతగాత్రులు..
Follow us

| Edited By:

Updated on: Aug 05, 2020 | 5:28 AM

లెబనాన్‌లో మంగళవారం నాడు భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 73 మంది మృతి చెందగా.. మరో మూడు వేల మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇంకా శిథిలాల కింద ఎంత మంది చిక్కుకున్నారన్నది తెలియ రాలేదు. ఈ విషయాన్ని లెబనాన్‌ ప్రధాని హస్సన్‌ దియాబ్ తెలిపారు. దేశ రాజధాని బీరూట్‌లో ఈ భారీ పేలుడు సంభవించింది. పోర్ట్ ఏరియా సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో సాయంత్రం రెండు భారీ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. పేలుడు తీవ్రతకు సమీపంలోని ఇళ్లన్నీ నేలమట్టమయ్యాయి. ఎన్నో ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. కొన్ని కిలోమీటర్ల దూరం వరకు పేలుడు శబ్ధం వినిపించిందని సమాచారం. పేలుడు సంభవించిన అనంతంరం సమీప ప్రాంతంమంతా దట్టమైన పొగలతో కమ్మేసింది. కొన్ని జిల్లాలకు విద్యుత్  సరఫరా కూడా నిలిచిపోయింది. ఘటనకు బాధ్యులను వదిలిపెట్టేదే లేదని.. ఘటనలో చనిపోయిన కుటుంబాలకు తన సానుభూతిని ప్రకటిస్తున్నట్లు లెబనాన్‌ ప్రధాని తెలిపారు.

కాగా, మన దేశ ఎంబసీ అధికారులు అంతా క్షేమంగా ఉన్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. ఎంబసీ స్టాఫ్ అంతా కూడా క్షేమంగా ఉన్నారని.. అయితే భారత ప్రజల కోసం హెల్ప్‌ లైన్‌ నంబర్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు.

Read More :

మహారాష్ట్రలో తగ్గిన కేసులు.. పెరిగిన రికవరీలు

కొత్త మ్యాప్ అంటూ మన ప్రదేశాలతో.. పాక్‌ కన్నింగ్ వేషాలు

అయోధ్యకు చేరుకున్న ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌

శ్రీ శ్రీ రవి శంకర్‌కు అందని భూమి పూజ ఆహ్వానం

సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..