Breaking News మరో భారీ నజరానా ప్రకటించిన కేంద్రం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆయన నివాసంలో బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. మరో భారీ ఆర్థిక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

Breaking News మరో భారీ నజరానా ప్రకటించిన కేంద్రం
Follow us

|

Updated on: May 20, 2020 | 3:25 PM

Union cabinet approved one more huge allocation to MSMEs: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆయన నివాసంలో బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. మరో భారీ ఆర్థిక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మూడు లక్షల కోట్ల ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్‌కు మోదీ మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

బుధవారం సుమారు నాలుగు గంటలపాటు పాటు మోదీ సారథ్యంలో కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఆత్మ నిర్బర్ ప్యాకేజీకి ఆమోదం తెలిపిన కేంద్ర క్యాబినెట్.. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్‌లో మార్పులు, మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్, పీఎం వాయ వందన యోజన, ఎన్.బి.ఎఫ్.సి.లకు స్పెషల్ లిక్విడిటీ పథకాలను కేంద్ర కేబినెట్ ఆమోదించింది.

బొగ్గు గనుల వేలానికి సంబంధించి నూతన విధానాన్ని మోదీ మంత్రివర్గం ఓకే చేసేసింది. దీంతో ఇటీవల ప్రకటించిన బొగ్గు గనుల ప్రైవేటీకరణకు లైన్ క్లియర్ అయ్యింది. హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్ మాఫీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇటీవల నిర్మలా సీతారమన్ వరుసగా వెల్లడించిన ఆర్థిక ప్యాకేజీలపై విపక్షాలు, ఆర్థిక వేత్తల కామెంట్లపై కేంద్ర కేబినెట్ చర్చించినట్లు తెలుస్తోంది.

మే 31వ తేదీన ముగియనున్న నాలుగో విడత లాక్ డౌన్ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కూడా మోదీ కేబినెట్ చర్చించింది. అయితే, ఆనాటి పరిస్థితికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని, ముందుగా ప్రజల ఆర్థిక పరిస్థితిని సాధారణ స్థితికి తేవడానికి చర్యలు చేపట్టాలని కేబినెట్ భావించినట్లు సమాచారం. వలస కూలీల తరలింపులో ఎదురవుతున్న సవాళ్ళపై రాష్ట్రాలను అప్రమత్తం చేయాలని కేబినెట్ హోం శాఖకు నిర్దేశించినట్లు తెలుస్తోంది.

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు