ఢిల్లీ విమానాశ్రయంలో 9 బంగారు బిస్కెట్లు స్వాధీనం

ఢిల్లీ  విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఏడుగురు వ్యక్తులనుంచి తొమ్మిది బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 45 లక్షలని వారు తెలిపారు. రియాద్ నుంచి వేర్వేరు..

ఢిల్లీ విమానాశ్రయంలో 9 బంగారు బిస్కెట్లు స్వాధీనం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 16, 2020 | 8:02 PM

ఢిల్లీ  విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఏడుగురు వ్యక్తులనుంచి తొమ్మిది బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 45 లక్షలని వారు తెలిపారు. రియాద్ నుంచి వేర్వేరు విమానాల్లో వఛ్చిన వీరు ఇండియాలో వీటిని స్మగుల్ చేయడానికి యత్నిస్తున్నారని తెలిసింది. కేరళ గోల్డ్ స్కామ్ కి వీరికి సంబంధం ఉందా అన్న కోణంలో  కస్టమ్స్ శాఖ దర్యాప్తు జరుపుతోంది.. . ఈ బంగారు బిస్కెట్లలో 8 బిస్కెట్లు 116 గ్రాములు, ఒకటి 20గ్రాముల బరువు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ గోల్డ్ స్మగ్లింగ్ కి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్
మహిళా ప్రయాణికురాలిని చితకబాదిన బస్సు కండక్టర్.. వైరల్ వీడియో
మహిళా ప్రయాణికురాలిని చితకబాదిన బస్సు కండక్టర్.. వైరల్ వీడియో
కోటలు దాటేస్తున్న యష్ సినిమా బడ్జెట్.. కారణం ఏంటంటే ??
కోటలు దాటేస్తున్న యష్ సినిమా బడ్జెట్.. కారణం ఏంటంటే ??
శరవేగంగా జరుగుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే
శరవేగంగా జరుగుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే
మెదడులో రక్తస్రావం.. ఈ లక్షణాలతో ముందుగానే గుర్తించవచ్చు..
మెదడులో రక్తస్రావం.. ఈ లక్షణాలతో ముందుగానే గుర్తించవచ్చు..
ముఖేష్ అంబానీతో పెళ్లికి నీతా పెట్టిన కండీషన్ ఏంటో తెలుసా.?
ముఖేష్ అంబానీతో పెళ్లికి నీతా పెట్టిన కండీషన్ ఏంటో తెలుసా.?
కిడ్నీలు లైఫ్ లాంగ్ ఆరోగ్యంగా ఉండాలా.. ఈ ఫుడ్స్ తప్పక తినాల్సిందే
కిడ్నీలు లైఫ్ లాంగ్ ఆరోగ్యంగా ఉండాలా.. ఈ ఫుడ్స్ తప్పక తినాల్సిందే