100 రోజులుగా.. అక్కడ కరోనా కేసు నమోదు కాలేదు..!

ప్రపంచదేశాలను కరోనా వైరస్ పట్టి పీడిస్తుంటే.. చిన్న దేశమైన న్యూజిలాండ్ మాత్రం మహమ్మారిని పూర్తిగా కట్టడి చేసింది. గడిచిన 100 రోజులుగా అక్కడ స్థానికంగా కొత్త కరోనా కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదు.

100 రోజులుగా.. అక్కడ కరోనా కేసు నమోదు కాలేదు..!
Follow us

|

Updated on: Aug 09, 2020 | 10:47 PM

No New Corona Case In New Zealand: ప్రపంచదేశాలను కరోనా వైరస్ పట్టి పీడిస్తుంటే.. చిన్న దేశమైన న్యూజిలాండ్ మాత్రం మహమ్మారిని పూర్తిగా కట్టడి చేసింది. గడిచిన 100 రోజులుగా అక్కడ స్థానికంగా కొత్త కరోనా కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదు. ఈ విషయాన్ని అక్కడి వైద్యాధికారులు ధృవీకరించారు. దీనితో ప్రభుత్వ వర్గాలు హర్ష వ్యక్తం చేస్తున్నాయట. ప్రస్తుతం న్యూజిలాండ్‌లో కేవలం 23 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. అవి కూడా వేరే దేశం నుంచి ఆ దేశంలోకి అడుగుపెట్టినప్పుడు గుర్తించినవే.

స్థానికంగా గడిచిన 100 రోజుల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం హర్షించదగిన విషయమని అక్కడి హెల్త్ డైరెక్టర్ జ‌న‌ర‌ల్ యాష్లే బ్లూమ్‌ఫీల్డ్ తెలిపారు. మే 1న చివరిసారిగా స్థానిక కరోనా కేసు నమోదైందన్నారు. కరోనా ఫస్ట్ కేసు నుంచే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో.. ఆ మహమ్మారిని కంట్రోల్ చేయగలిగామని ఆయన అంటున్నారు.

కాగా, న్యూజిలాండ్ చాలా చిన్న దేశం. సుమారు 50 లక్షల జనాభా ఉంటుంది. మార్చి 19 నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలు ఆపేసిన అక్కడి ప్రభుత్వం.. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి తప్పనిసరి చేసింది. అంతేకాకుండా విదేశాల నుంచి వచ్చినవారికి 14 రోజుల హోం క్వారంటైన్ విధించింది. ఇలా కఠిన చర్యలు తీసుకోవడంతో కరోనాను కంట్రోల్ చేసిన దేశాల లిస్టులో న్యూజిలాండ్ మొదటి స్థానంలో నిలిచింది. దీనితో న్యూజిలాండ్ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు