నిఘా నీడలో బక్రీద్: జమ్మూకశ్మీర్‌

జమ్మూకశ్మీర్‌లో నిఘా నీడలో ముస్లింలు ఈద్ జరుపుకుంటున్నారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ జమ్మూలో ఈద్ ప్రార్థనలు చేశారు. అడుగడుగున తనికీలు నిర్వహించిన తర్వాత మాత్రమే ప్రార్థన మందిరాలకు ముస్లింలను అనుమతించారు. అటు శ్రీనగర్‌లో మళ్లీ నిషేదాజ్ఞలు విధించారు. సెక్షన్ 144ను ఉపసంహరించాక చెదురుముదురు ఘటనలు చోటు చేసుకోవడంతో మరోసారి ఆంక్షలు విధించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించారు. దాంతో చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. నిషేదాజ్ఞల వల్ల వ్యాపారాలు సరిగా సాగకపోవడంతో వారం రోజుల్లో […]

నిఘా నీడలో బక్రీద్: జమ్మూకశ్మీర్‌
Follow us

| Edited By:

Updated on: Aug 12, 2019 | 5:56 PM

జమ్మూకశ్మీర్‌లో నిఘా నీడలో ముస్లింలు ఈద్ జరుపుకుంటున్నారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ జమ్మూలో ఈద్ ప్రార్థనలు చేశారు. అడుగడుగున తనికీలు నిర్వహించిన తర్వాత మాత్రమే ప్రార్థన మందిరాలకు ముస్లింలను అనుమతించారు. అటు శ్రీనగర్‌లో మళ్లీ నిషేదాజ్ఞలు విధించారు. సెక్షన్ 144ను ఉపసంహరించాక చెదురుముదురు ఘటనలు చోటు చేసుకోవడంతో మరోసారి ఆంక్షలు విధించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించారు. దాంతో చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. నిషేదాజ్ఞల వల్ల వ్యాపారాలు సరిగా సాగకపోవడంతో వారం రోజుల్లో వ్యాపారులకు రూ. వెయ్యి కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. కశ్మీర్‌లో సగటున రోజుకు రూ. 175 కోట్ల వ్యాపారం జరుగుతుందని, అదంతా ఆంక్షల వల్ల ఆగిపోయిందని వ్యాపారస్తులు చెబుతున్నారు. బేకరీలకు రూ. 200 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. బక్రీద్ సందర్భంగా గొర్రెల అమ్మకాలతోపాటు దుస్తుల అమ్మకాలు పడిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు.
[svt-event date=”12/08/2019,5:51PM” class=”svt-cd-green” ]

[/svt-event]

ఏప్రిల్ నెలలో ఈ రాశులవారి జీవితాల్లో పెను మార్పులు..
ఏప్రిల్ నెలలో ఈ రాశులవారి జీవితాల్లో పెను మార్పులు..
నిమ్మకాయే కదా అని తీసిపారేయకండి.. ఒక్కొక్కటి రూ. 50 వేలు.!
నిమ్మకాయే కదా అని తీసిపారేయకండి.. ఒక్కొక్కటి రూ. 50 వేలు.!
పవన్‌‌పై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పవన్‌‌పై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..!
చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..!
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో నీతా అంబానీ పూజలు..
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో నీతా అంబానీ పూజలు..
ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే