పార్లమెంట్‌లో వైఎస్సార్ విగ్రహం పెట్టాలి : బాలశౌరి లేఖ

పార్లమెంట్‌లో దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్ బిర్లాకు మచిలీపట్నం లోక్‌సభ ఎంపీ వల్లభనేని బాలశౌరి లేఖ రాశారు. ఆరోగ్య శ్రీ, పులిచింతల ప్రాజెక్టులతో జలయజ్ఞానికి శ్రీకారం చుట్టిన వైఎస్సార్.. విగ్రహం పార్లమెంట్‌లో ప్రతిష్టించి గౌరవించాలని లేఖలో కోరారు. రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా.. స్పీకర్ ఓ నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. అయితే.. దీనిపై ఓమ్ బిర్లా ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

పార్లమెంట్‌లో వైఎస్సార్ విగ్రహం పెట్టాలి : బాలశౌరి లేఖ
Follow us

| Edited By:

Updated on: Jul 08, 2019 | 10:35 AM

పార్లమెంట్‌లో దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్ బిర్లాకు మచిలీపట్నం లోక్‌సభ ఎంపీ వల్లభనేని బాలశౌరి లేఖ రాశారు. ఆరోగ్య శ్రీ, పులిచింతల ప్రాజెక్టులతో జలయజ్ఞానికి శ్రీకారం చుట్టిన వైఎస్సార్.. విగ్రహం పార్లమెంట్‌లో ప్రతిష్టించి గౌరవించాలని లేఖలో కోరారు. రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా.. స్పీకర్ ఓ నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. అయితే.. దీనిపై ఓమ్ బిర్లా ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. రూ.1700 కోట్లకు ఐటీ నోటీసులు జారీ
కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. రూ.1700 కోట్లకు ఐటీ నోటీసులు జారీ