ఆంధ్ర‌ప్ర‌దేశ్ : పేదల నమూనా గృహాలకు నేడే శ్రీకారం

ఏపీలో పేదలకు ప్రీగా పంపిణీ చేయ‌నున్న ఇళ్లను మోడల్‌ గ్రీన్‌ హౌస్‌ పేరుతో నిర్మాణం చేప‌ట్ట‌నున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ : పేదల నమూనా గృహాలకు నేడే శ్రీకారం
Follow us

|

Updated on: Aug 14, 2020 | 12:18 PM

YSR Housing Scheme : ఏపీలో పేదలకు ప్రీగా పంపిణీ చేయ‌నున్న ఇళ్లను మోడల్‌ గ్రీన్‌ హౌస్‌ పేరుతో నిర్మాణం చేప‌ట్ట‌నున్నారు. అందుకు సంబంధించిన శాంపిల్ హౌస్‌ల‌ను నేటి నుంచి రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గంలోని జేగురుపాడులో ప్రారంభిచ‌నున్న‌ట్లు పార్ల‌మెంట్ స‌భ్యుడు మార్గాని భరత్‌రామ్ తెలిపారు. ఈ ఇళ్ల‌కు ప్రయోగాత్మకంగా లేటెస్ట్ ఇన్ఫిల్ టెక్నాల‌జీ వినియోగించనున్నట్లు ఆయ‌న వివ‌రించారు.

వెర్టికల్‌ గార్డెనింగ్‌, సోలార్‌ రూఫింగ్‌, కాలుష్య రహిత పరిసరాలతో చూడ‌చక్క‌గా ఉండే ఇళ్ల‌ను నిర్మించ‌నున్నట్లు ఆయ‌న తెలిపారు. రాష్ట్ర‌వ్యాప్తంగా 30 లక్షల ఇళ్ల నిర్మాణాలు అతి తక్కువ సమయంలో చేపట్టనున్నట్లు వివరించారు. గత లోక్‌సభ సమావేశాల సంద‌ర్భంగా పేదలకు మోడల్‌ గ్రీన్‌హౌస్‌ నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరాన్ని తాను ప్రస్తావించినట్లు ఈ సంద‌ర్భంగా ఎంపీ గుర్తుచేశారు.

Also Read : బీజేపీ నేత సాధినేని యామినిపై పోలీసు కేసు

Also Read : ఏపీ విద్యార్థుల‌కు గుడ్ న్యూస్ : ఈ నెలలో ఒకేసారి 90 గుడ్లు పంపిణీ

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు