మద్యం దుకాణాలు మూసేయాలని హైకోర్టు ఆదేశం….
చాలాకాలం తర్వాత మద్యం దుకాణాలు తెరవడంతో… తమిళనాడులో మందుబాబులు పెద్దఎత్తున క్యూ కడుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. లిక్కర్ దుకాణాలు మూసివేయాలని ఆదేశించింది. మహమ్మారి కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. స్టేట్ గవర్నమెంట్ నిర్వహిస్తున్న ఈ మద్యం షాపులను ప్రజా ప్రయోజనం దృష్ట్యా మూసివేయాలని పేర్కొంది. అయితే ఆన్లైన్లో విక్రయాలు జరపవచ్చని వెసులుబాటు కల్పించింది కోర్టు. ముందుగా బుక్ చేసుకుని ఇంటికి తెప్పించుకునే […]
చాలాకాలం తర్వాత మద్యం దుకాణాలు తెరవడంతో… తమిళనాడులో మందుబాబులు పెద్దఎత్తున క్యూ కడుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. లిక్కర్ దుకాణాలు మూసివేయాలని ఆదేశించింది. మహమ్మారి కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. స్టేట్ గవర్నమెంట్ నిర్వహిస్తున్న ఈ మద్యం షాపులను ప్రజా ప్రయోజనం దృష్ట్యా మూసివేయాలని పేర్కొంది.
అయితే ఆన్లైన్లో విక్రయాలు జరపవచ్చని వెసులుబాటు కల్పించింది కోర్టు. ముందుగా బుక్ చేసుకుని ఇంటికి తెప్పించుకునే విధంగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.