మధుప్రకాషే చంపేశాడు: తల్లి తిరుమల ఆగ్రహం

సీరియల్ నటుడు మధుప్రకాష్ భార్య భారతి మృతిపై ఆమె తల్లి తిరుమల కూడా స్పందించారు. మధు ప్రకాషే తన కూతురును హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆరోపించారు. సీరియల్లో నటిస్తున్న మరో మ హిళతో మధు ప్రకాష్‌కి వివాహేతర సంబంధం ఉందని.. ఆమె పరిచయంతో తన కూతురుని నిర్లక్ష్యం చేసాడని అన్నారు. రెండు సంవత్సరాల నుంచి తన కూతురిని వేధింపులకు గురిచేస్తున్నాడని వాపోయారు. చాలా సార్లు ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి.. వాళ్లకు సర్ది చెప్పే ప్రయత్నం […]

మధుప్రకాషే చంపేశాడు: తల్లి తిరుమల ఆగ్రహం
Follow us

| Edited By:

Updated on: Aug 07, 2019 | 1:23 PM

సీరియల్ నటుడు మధుప్రకాష్ భార్య భారతి మృతిపై ఆమె తల్లి తిరుమల కూడా స్పందించారు. మధు ప్రకాషే తన కూతురును హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆరోపించారు. సీరియల్లో నటిస్తున్న మరో మ హిళతో మధు ప్రకాష్‌కి వివాహేతర సంబంధం ఉందని.. ఆమె పరిచయంతో తన కూతురుని నిర్లక్ష్యం చేసాడని అన్నారు. రెండు సంవత్సరాల నుంచి తన కూతురిని వేధింపులకు గురిచేస్తున్నాడని వాపోయారు. చాలా సార్లు ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి.. వాళ్లకు సర్ది చెప్పే ప్రయత్నం చేసామని.. మధు ప్రకాష్ మాత్రం మా మాటలు పట్టించుకోలేదని భారతి తల్లి చెప్పారు. 2015లో మధుప్రకాష్‌కి దాదాపు రూ.15 లక్షల కట్నం ఇచ్చి ఘనంగా పెళ్లి చేసామన్నారు. కానీ.. తను తన కూతరిని పొట్టన పెట్టుకున్నాడని వాపోయారు. మధు ప్రకాష్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు భారతి తల్లి తిరుమల.

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..