గణేష్ నిమర్జనం.. రేపు మద్యం షాపులు బంద్..
గణేష్ నిమర్జనం సందర్భంగా హైదరాబాద్లో రేపు ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు, కల్లు దుకాణాలు, వైన్ షాపులు మూసి ఉంచాలని సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు.
Liquor Shops Bandh: గణేష్ నిమర్జనం సందర్భంగా హైదరాబాద్లో రేపు ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు, కల్లు దుకాణాలు, వైన్ షాపులు మూసి ఉంచాలని సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. ఈ మేరకు కీలక ఆదేశాలను కూడా జారీ చేశారు. రేపు గణేష్ నిమర్జనం చివరి రోజు కావడం వల్ల జంట నగరాల్లో శాంతి భద్రతల దృష్ట్యా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇది అందరూ పాటించాలని.. నిబంధనలు అతిక్రమించే ఎవరైనా షాపులు తెరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, రేపు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.
Also Read:
‘వైఎస్సార్ బీమా’ పధకం విధి విధానాలు.. జిల్లాల వారీగా ఫోన్ నెంబర్లు.!
ఏపీ: 1036 గ్రామ, వార్డు వాలంటీర్ల పోస్టులు.. వెంటనే దరఖాస్తు చేసుకోండిలా.!
”టాలీవుడ్లో డ్రగ్స్ లేకుండా పార్టీలు జరగవు”..
IPL 2020: ఒకే టీంలో కోహ్లీ, డివిలియర్స్, స్మిత్లు.. ఎప్పుడంటే..
సంచలన నిర్ణయం దిశగా జగన్ సర్కార్.. ఆన్లైన్ రమ్మీపై నిషేధం.!