వ్యక్తిగా వచ్చి వ్యవస్థగా మారాడు జగన్..

ఐదో రోజు ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. గురువారం మార్షల్స్, టీడీపీ నాయకుల మధ్య తోపులాట జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై టీడీపీ..నిన్న సభలో ఆందోళన వ్యక్తం చేయగా, అధికార వైసీపీ వారి ఆరోపణలను కొట్టిపారేసింది.  ఈ రోజు అసెంబ్లీ ప్రారంభమవ్వగానే మంత్రి పేర్ని నాని ప్రసంగించారు. గురువారం టీడీపీ నేతలే మార్షల్ష్స్‌పై దాడి చేశారని, ఆధారాలతో కూడిన కొన్ని ఫోటోగ్రాప్స్‌ను  స్పీకర్‌కు మంత్రి సమర్పించారు. కాగా దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు […]

వ్యక్తిగా వచ్చి వ్యవస్థగా మారాడు జగన్..
Follow us

|

Updated on: Dec 13, 2019 | 9:51 AM

ఐదో రోజు ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. గురువారం మార్షల్స్, టీడీపీ నాయకుల మధ్య తోపులాట జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై టీడీపీ..నిన్న సభలో ఆందోళన వ్యక్తం చేయగా, అధికార వైసీపీ వారి ఆరోపణలను కొట్టిపారేసింది.  ఈ రోజు అసెంబ్లీ ప్రారంభమవ్వగానే మంత్రి పేర్ని నాని ప్రసంగించారు. గురువారం టీడీపీ నేతలే మార్షల్ష్స్‌పై దాడి చేశారని, ఆధారాలతో కూడిన కొన్ని ఫోటోగ్రాప్స్‌ను  స్పీకర్‌కు మంత్రి సమర్పించారు. కాగా దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన స్పీకర్‌ను కోరారు.

ఆ తర్వాత మాట్లాడిన టీడీపీ శాసనసభ్యుడు రామానాయుడు మాట్లాడుతూ మార్షల్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి, ప్రతిపక్ష నేత చంద్రబాబుతో నడుచుకునే విధానం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఉన్నారని కూడా చూడలేదని..వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని రామానాయుడు స్పీకర్‌ను కోరారు. ఈ సందర్భంగా తనను డ్రామా నాయుడు అంటున్నారని, తానేం 16 నెలలు జైల్లో లేనని, చిప్పకూడు తినలేదని జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

కాగా రామానాయుడు వ్యాఖ్యలకు మంత్రి కొడాలి నాని కౌంటరిచ్చారు. ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకు సెపరేట్ మార్గముంటుందని, సీఎం వచ్చే మార్గంలో ఆయన రావడానికి వీలుంటుందని తెలిపారు. రోజూ వచ్చే రూట్‌లో రాకుండా రోడ్డుపై దిగి ఉద్దేశ్యపూర్వకంగా ప్లేకార్డ్స్, బ్యానర్స్‌తో వస్తే..అసెంబ్లీకి రానిస్తారా అని ప్రశ్నించారు. ఇక  కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించడం వల్లే జగన్‌ను జైలులో దిగ్భందించారని పేర్కొన్నారు. ఆ తర్వాత ప్రజలు జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇచ్చారని, ఇప్పుడు 151 సీట్లతో సీఎంగా ఎదిగారని పేర్కొన్నారు. తక్కువ వయసులో ఒక వ్యవస్థగా మారిన వ్యక్తి జగన్ అని కొడాలి నాని కొనియాడారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ జగన్ వైపు ఉన్నారని, సిగ్గులేని టీడీపీ నేతలు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం గురించి మాట్లాడేముందు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని మంత్రి కొడాలి హెచ్చరించారు.

రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు