ఐస్‌క్రీంలో విషం కలిపి కుటుంబాన్నే చంపాలనుకున్నాడు..

కేరళలోని కాసరాగోడ్ జిల్లాలోని బాలాల్ వద్ద తన సోదరి ఆన్ మేరీ(16)ని హత్య చేసిన కేసులో ఆల్బిన్ బెన్నీ అనే 22 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.

ఐస్‌క్రీంలో విషం కలిపి కుటుంబాన్నే చంపాలనుకున్నాడు..
Follow us

|

Updated on: Aug 14, 2020 | 4:26 PM

కేరళలో ఓ యువకుడు ఒంటరితనానికి అలవాటుపడ్డాడు. మొత్తం కుటుంబాన్నే అంతం చేయాలనుకున్నాడు. అనుకున్న ఫ్లాన్ ప్రకారం ఐస్‌క్రీంలో విషం కలిపి తల్లిదండ్రితో పాటు సోదరికి తినిపించాడు. అయితే, చెల్లెలుల మరణించగా, తల్లిదండ్రులు క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటన కాసరాగోడ్ జిల్లాలో చోటుచేసుకుంది.

కేరళలోని కాసరాగోడ్ జిల్లాలోని బాలాల్ వద్ద తన సోదరి ఆన్ మేరీ(16)ని హత్య చేసిన కేసులో ఆల్బిన్ బెన్నీ అనే 22 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 5న ఆన్ మేరీ తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరింది. ఆమె చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పోలీసులు సమాచారం అందుకున్నారు. అయితే, కేరళ బాలిక కేసులో అనుమానంతో దర్యాప్తు చేపట్టిన హత్యగా నిర్ధారించారు. విషం కలిపిన ఐస్‌క్రీం తినడం వల్లే ఆమె చనిపోయినట్టు తేల్చారు. ఆమె అన్న ఆల్బిన్ బెన్నీ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఆమెతో సహా కుటుంబాన్ని హతమార్చడానికి ఐస్‌క్రీమ్‌లో విషం కలిపినట్టు దర్యాప్తులో తేలింది.

ఒంటరితనానికి అలవాటు పడ్డ ఆల్బిన్ బెన్నీ కుటుంబం మొత్తాన్ని హత్య చేయాలని పథకం వేశాడని పోలీసులు తెలిపారు. పథకం ప్రకారం ఆగస్టు 5న ఐస్‌క్రీంలో విషం కలిపి తల్లిదండ్రులు, సోదరికి ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఐస్‌క్రీం తిన్న తర్వాత తండ్రి, సోదరి అస్వస్థతకు గురికావడంతో చికిత్స కోసం హాస్పిటల్‌లో చేర్పించారు. బాలిక చికిత్స పొందుతూ అస్పత్రిలో మృతి చెందింది. అదే ఐస్‌‌క్రీమ్ తిన్న తల్లికి మాత్రం ఏంకాలేదని పోలీసులు తెలిపారు. బాలిక అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా, ఆల్బిన్ బెన్నీ అసలు విషయాన్ని ఒప్పేసుకున్నాడు. ఐస్‌‌క్రీంలో విషం కలిపినట్టు నిందితుడి వెల్లడించాడని, అతడి స్టేట్‌మెంట్‌ను నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. నిందితుడి అల్బిన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన తండ్రి ఆస్పత్రిలో కోలుకుంటున్నాడని పోలీసులు తెలిపారు. అతడి తల్లి క్షేమంగానే ఉన్నారని, ఆమెకు కూడా వైద్యులు పరీక్షలు నిర్వహించారన్నారు

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు