కర్నాటక డ్రగ్స్ కేసు, రాగిణి ద్వివేదీ, సంజనా గల్రానీలకు నో బెయిల్

డ్రగ్స్ కేసులో కన్నడ తారలు రాగిణి ద్వివేదీ, సంజనా గల్రానీలకు బెయిలును కర్ణాటక హైకోర్టు బెయిలును తిరస్కరించింది. ఈ కేసులో నిర్మాత శివప్రకాష్ యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ తో బాటు మరో నలుగురి పిటిషన్లను కూడా కూడా కోర్టు తోసిపుచ్చింది. శివప్రకాష్ ఆచూకీ పోలీసులకు ఇంకా దొరకలేదు. రాగిణి, సంజనా, డ్రగ్ సప్లయర్ ప్రశాంత్ రాంకా బెంగుళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. కాగా-మాజీ మంత్రి దివంగత జీవరాజ్ ఆల్వా కొడుకు ఆదిత్య ఆల్వా […]

కర్నాటక డ్రగ్స్ కేసు, రాగిణి ద్వివేదీ, సంజనా గల్రానీలకు నో బెయిల్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 03, 2020 | 5:49 PM

డ్రగ్స్ కేసులో కన్నడ తారలు రాగిణి ద్వివేదీ, సంజనా గల్రానీలకు బెయిలును కర్ణాటక హైకోర్టు బెయిలును తిరస్కరించింది. ఈ కేసులో నిర్మాత శివప్రకాష్ యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ తో బాటు మరో నలుగురి పిటిషన్లను కూడా కూడా కోర్టు తోసిపుచ్చింది. శివప్రకాష్ ఆచూకీ పోలీసులకు ఇంకా దొరకలేదు. రాగిణి, సంజనా, డ్రగ్ సప్లయర్ ప్రశాంత్ రాంకా బెంగుళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. కాగా-మాజీ మంత్రి దివంగత జీవరాజ్ ఆల్వా కొడుకు ఆదిత్య ఆల్వా కూడా ఈ కేసులో నిందితుడే. మరికొందరు నిందితులమీద కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది.