కేసీఆర్ సంచలన నిర్ణయం..ఆత్యహత్య చేసుకున్న ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబీకులకు ఉద్యోగాలు

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె 52 రోజులపాటు సుదీర్ఘకాలం సాగిన సంగతి తెలిసిందే. ఎన్ని ప్రయత్నాలు చేసినా పభుత్వం మెట్లు దిగకపోయేసరికి… సమ్మె సమయంలో ఉద్యోగులు తీవ్ర భావోద్వేగాలకి గురయ్యారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు.  సమ్మె విరమించామని జేఏసీ ప్రకటించిన తర్వాత కూడా ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకునే విషయంలో సీఎం కేసీఆర్ సమాలోచనలు చేశారు. ఎట్టకేలకు ఎటువంటి షరతులు లేకుండా ఉద్యోగులందర్ని తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సంతోషంగా తమ, తమ విధుల్లో జాయిన్ […]

కేసీఆర్ సంచలన నిర్ణయం..ఆత్యహత్య చేసుకున్న ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబీకులకు ఉద్యోగాలు
Follow us

| Edited By:

Updated on: Dec 06, 2019 | 9:47 PM

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె 52 రోజులపాటు సుదీర్ఘకాలం సాగిన సంగతి తెలిసిందే. ఎన్ని ప్రయత్నాలు చేసినా పభుత్వం మెట్లు దిగకపోయేసరికి… సమ్మె సమయంలో ఉద్యోగులు తీవ్ర భావోద్వేగాలకి గురయ్యారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు.  సమ్మె విరమించామని జేఏసీ ప్రకటించిన తర్వాత కూడా ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకునే విషయంలో సీఎం కేసీఆర్ సమాలోచనలు చేశారు. ఎట్టకేలకు ఎటువంటి షరతులు లేకుండా ఉద్యోగులందర్ని తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సంతోషంగా తమ, తమ విధుల్లో జాయిన్ అయ్యారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని రక్షించేందుకు వెంటనే రూ. 100 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. అంతేకాదు టికెట్ ధరలు పెంచుకునేందకు కూడా ఆర్టీసీకి అనుమతిచ్చింది.

తాజాగా సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.  సమ్మె సమయంలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు సంబంధించిన 10 మందికి ఉద్యోగాలు కల్పిస్తూ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో చనిపోయిన 10 కుటుంబాల్లోని ఒక్కొక్కరి చొప్పున ఉద్యోగం కల్పించారు. ఒకరికి కండక్టర్​గా అవకాశం కల్పించగా, నలుగురికి జూనియర్ అసిస్టెంట్‌, ఐదుగురికి  పోలీసు కానిస్టేబుళ్లుగా అవకాశం ఇచ్చారు.

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు