కన్ను మూసిన ఎస్పీవై రెడ్డి..

నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కన్నుమూశారు. గుండె, కిడ్నీ సమస్యలతో ఏప్రిల్ 3న హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ చనిపోయారు. 1950 జూన్ 4న జన్మించిన రెడ్డి పలు పార్టీల్లో పని చేశారు. ఆయన మృతికి ఏపీ సీఎం చంద్రబాబు ప్రగాఢ సంతాపం తెలిపారు. పైపుల రెడ్డిగా పేరు గడించిన ఎస్పీవై రెడ్డి.. నంది గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకులు. కడప జిల్లా అంకాలమ్మ గూడూరులో జన్మించిన ఎస్పీవై 2004, 2009, […]

కన్ను మూసిన ఎస్పీవై రెడ్డి..
Follow us

| Edited By:

Updated on: May 01, 2019 | 11:39 AM

నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కన్నుమూశారు. గుండె, కిడ్నీ సమస్యలతో ఏప్రిల్ 3న హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ చనిపోయారు. 1950 జూన్ 4న జన్మించిన రెడ్డి పలు పార్టీల్లో పని చేశారు. ఆయన మృతికి ఏపీ సీఎం చంద్రబాబు ప్రగాఢ సంతాపం తెలిపారు.

పైపుల రెడ్డిగా పేరు గడించిన ఎస్పీవై రెడ్డి.. నంది గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకులు. కడప జిల్లా అంకాలమ్మ గూడూరులో జన్మించిన ఎస్పీవై 2004, 2009, 2014 ఎన్నికల్లో నంద్యాల ఎంపీగా గెలిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కూమార్తెలున్నారు.