రోహిత్‌కు కోపమొచ్చింది.. ఐసీసీ క్షమాపణ చెప్పింది..

Indian Cricket Team: ప్రపంచ క్రికెట్‌లో పుల్‌ షాట్‌ను అద్భుతంగా ఆడే ఆటగాళ్లు ఎందరో ఉన్నారు. వారిలో టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ ఒకరు. అయితే ఐసీసీ హిట్‌మ్యాన్‌ను మర్చిపోయింది. తాజాగా ఐసీసీ తన ట్విట్టర్ ఖాతాలో పుల్ షాట్‌ను ఎవరు బాగా ఆడతారంటూ ఒక పోల్ పెట్టింది.. కింద వివ్‌ రిచర్డ్స్‌, రికీ పాంటింగ్‌, హెర్ష్‌లె గిబ్స్‌, విరాట్‌ కోహ్లిల ఫొటోలను ఇచ్చింది. ఇక ఇది చూసి రోహిత్ శర్మ ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. […]

రోహిత్‌కు కోపమొచ్చింది.. ఐసీసీ క్షమాపణ చెప్పింది..
Follow us

|

Updated on: Mar 23, 2020 | 9:55 PM

Indian Cricket Team: ప్రపంచ క్రికెట్‌లో పుల్‌ షాట్‌ను అద్భుతంగా ఆడే ఆటగాళ్లు ఎందరో ఉన్నారు. వారిలో టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ ఒకరు. అయితే ఐసీసీ హిట్‌మ్యాన్‌ను మర్చిపోయింది. తాజాగా ఐసీసీ తన ట్విట్టర్ ఖాతాలో పుల్ షాట్‌ను ఎవరు బాగా ఆడతారంటూ ఒక పోల్ పెట్టింది.. కింద వివ్‌ రిచర్డ్స్‌, రికీ పాంటింగ్‌, హెర్ష్‌లె గిబ్స్‌, విరాట్‌ కోహ్లిల ఫొటోలను ఇచ్చింది. ఇక ఇది చూసి రోహిత్ శర్మ ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు.

‘ఇందులో ఒకరు మిస్ అవుతున్నట్లు ఉన్నారే.. వర్క్ ఫ్రమ్ హోం’ చేయడం చాలా కష్టంగా ఉందంటూ వెటకారంగా ట్వీట్ చేశాడు. దీనితో అతడికి కోపం వచ్చినట్లు ఉందని అందరూ అనుకున్నారు. అంతేకాకుండా చాలా మంది రోహిత్‌కు మద్దతుగా ట్వీట్లు వేశారు. కోహ్లి కంటే రోహిత్ పుల్ షాట్ బాగా అడతాడంటూ కామెంట్స్ చేశారు. రోహిత్ ఫోటోను పెట్టకుండా ఐసీసీ తప్పు చేసిందని వ్యాఖ్యానించారు. దీనితో తప్పు తెలుసుకున్న ఐసీసీ రోహిత్ పుల్ షాట్స్ వీడియో పెట్టి ‘ఫెయిర్‌ ప్లే, రోహిత్‌’ అని పేర్కొంది.

For More News:

ఫ్లాష్: భారత్‌లో ఎనిమిదో కరోనా డెత్.. 425కు చేరుకున్న పాజిటివ్ కేసులు..

ఏపీ ప్రభుత్వం సంచలనం.. పేదల ఇళ్ల కోసం స్విస్ టెక్నాలజీ..

షాకింగ్: కరోనా వైరస్‌తో హీరోయిన్ తండ్రి మృతి…

కరోనా కట్టడికి మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం…

ఏపీ లాక్ డౌన్: ఉద్యోగులకు పూర్తి జీతాలు చెల్లించాలి..

కోరలు చాస్తున్న కరోనా.. భారత్‌లో 9కి చేరిన మృతుల సంఖ్య..

కరోనా ఎఫెక్ట్.. ఏపీలో బ్యాంక్ వేళల్లో మార్పులు…

వైరస్ వ్యాప్తి.. ఇంగ్లాండ్ క్రికెట్ కీలక నిర్ణయం..

ఫ్లాష్: భారత్‌లో 10వ కరోనా మరణం