ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. ఆర్మీలో చేరాలనుకునేవారికి మంచి అవకాశం!
దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్ని కుదేలయ్యాయి. ఎంతోమంది తమ ఉద్యోగాలను, ఉపాధిని కోల్పోయారు. ఈ క్రమంలో ఇండియన్ ఆర్మీ 10+2 టెక్నీకల్ ఎంట్రీ స్కీమ్
దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్ని కుదేలయ్యాయి. ఎంతోమంది తమ ఉద్యోగాలను, ఉపాధిని కోల్పోయారు. ఈ క్రమంలో ఇండియన్ ఆర్మీ 10+2 టెక్నీకల్ ఎంట్రీ స్కీమ్ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 90 ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులకు ఐదేళ్లు శిక్షణ ఇచ్చిన అనంతరం ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు పర్మనెంట్ కమిషన్ లో ఆఫీసర్లుగా నియమిస్తారు. 70 శాతం మార్కులతో ఇంటర్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్) పూర్తి చేసినవారు అర్హులు. ఇతర వివరాలకోసం http://www.joinindianarmy.nic.in/ క్లిక్ చేయండి.
Read More:
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై పీహెచ్సీల్లో 24 గంటల సేవలు..