ప్రపంచం నాశనమైనా మిగిలేది బొద్దింకేనా? శాస్త్రవేత్తల ఆసక్తికర వివరణ..
కోట్లాది సంవత్సరాల క్రితం భూమిపైకి ఉల్క దూసుకువచ్చినప్పుడు మహా ప్రళయం సంభవించి రాక్షస బల్లులుగా పిలువబడే డైనోసార్లు పూర్తిగా అంతరించిపోయాయి. కానీ, అత్యంత సూక్ష్మ జీవి అయిన బొద్దింక మాత్రం నేటికీ సజీవంగానే ఉంది. భూమిపై బొద్దింక అసలు ఎక్కడి నుండి వచ్చింది?, లక్షల సంవత్సరాల క్రితం భారీ డైనోసార్లను తుడిచిపెట్టిన మహా ప్రళయాన్ని ఈ చిన్న బొద్దింక ఎలా తట్టుకుని నిలబడింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఏ సైన్స్ ఫిక్షన్ సినిమాలోని సమాధానాలకు ఏమాత్రం తీసిపోవు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
