బీజేపీలోకి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు.. జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో చేరిన టీపీసీసీ ట్రెజరర్ గూడూరు నారాయణరెడ్డి
కాంగ్రెస్ పార్టీకి మరో సీనియర్ నేత ఏఐసీసీ సభ్యుడు, తెలంగాణ పీసీసీ ట్రెజరర్ గూడూరు నారాయణరెడ్డి బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో..
కాంగ్రెస్ పార్టీకి మరో సీనియర్ నేత ఏఐసీసీ సభ్యుడు, తెలంగాణ పీసీసీ ట్రెజరర్ గూడూరు నారాయణరెడ్డి బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో చేరిపోయారు. ఆయనతోపాటు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నారు. మరోవైపు విజయశాంతి కూడా కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్షాను విజయశాంతి కలిశారు.
Gudur Narayan Reddy joined Bharatiya Janata Party (BJP) in Delhi, earlier today. He later met party president JP Nadda. https://t.co/gBsUhjwSsc pic.twitter.com/i8IGIBtSKT
— ANI (@ANI) December 7, 2020