దేశంలో 30 కోట్లమందికి ‘ఉచిత’వ్యాక్సిన్, నీతి ఆయోగ్ సభ్యుడు వినోద్ పాల్ వెల్లడి, ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని క్లారిటీ

దేశ వ్యాప్తంగా ప్రయారిటీ గ్రూప్ లోని  30 కోట్ల మంది వ్యాక్సినేషన్ కి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని నీతి ఆయోగ్ సభ్యుడు,

దేశంలో 30 కోట్లమందికి 'ఉచిత'వ్యాక్సిన్, నీతి ఆయోగ్ సభ్యుడు వినోద్ పాల్ వెల్లడి, ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని క్లారిటీ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 02, 2021 | 11:55 AM

దేశ వ్యాప్తంగా ప్రయారిటీ గ్రూప్ లోని  30 కోట్ల మంది వ్యాక్సినేషన్ కి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని నీతి ఆయోగ్ సభ్యుడు, కోవిడ్ 19 టాస్క్ ఫోర్స్ హెడ్ డాక్టర్ వినోద్ పాల్ తెలిపారు. కానీ మొత్తం జనాభాకు మాత్రం కాదన్నారు. రానున్న ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల్లో ఫ్రంట్ లైన్ వర్కర్లు, వృధ్ధులు ఇలా వివిధ వర్గాలను తొలి దశలో ఎంపిక చేస్తామని ఆయన చెప్పారు. కరోనా వైరస్ వల్ల మరణాలను తగ్గించాలన్నది లక్ష్యమని, హయ్యర్రిస్క్ గ్రూపులను సెలెక్ట్ చేస్తామని ఆయన వివరించారు. ఇండియాలో 300 మిలియన్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంది. పైగా ఇతర గ్రూపులను కూడా చేర్చాల్సి ఉంది అని పాల్ పేర్కొన్నారు. 29 వేల వ్యాక్సిన్ పాయింట్లను సప్లయ్ చేసేందుకు 31 కరోనా వైరస్ హబ్ లను ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు.

300 మిలియన్ల మందిలో మొదట 30 కోట్లమందిని  సెలెక్ట్ చేశామని, సాధ్యమైనంత త్వరగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించేందుకు కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అటు ఆస్ట్రాజెనికా, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ డెవలప్ చేసిన వ్యాక్సిన్ ఎమర్జెన్సీ వినియోగాన్ని  భారత డ్రగ్ రెగ్యులేటరీ ఆమోదించింది. దేశవ్యాప్తంగా డ్రై రన్ శనివారం ప్రారంభమైంది. ఇందుకోసం ఇప్పటికే వేలమంది డాక్టర్లను, హెల్ప్ లైన్ వర్కర్లను ఎంపిక చేశారు.

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు