త్వరలోనే 41 బొగ్గు గనులకు వేలం..

దేశవ్యాప్తంగా త్వరలోనే 41 బొగ్గు గనులకు వేలం నిర్వహించనున్నట్లు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి పార్లమెంట్‌లో వెల్లడించారు. దీనికి సంబంధించి ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న అంశాలు తుదిదశకు చేరుకున్నాయని ఆయన తెలిపారు. అంతేకాకుండా 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను బొగ్గు వినియోగానికి సంబంధించిన వివరాలను పార్లమెంట్‌లో లిఖితపూర్వకంగా వెల్లడించారు. 2018-19లో భారతీయ రైల్వే మొత్తంగా 1,223.29 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసిందన్నారు. అయితే అందులో సగానికి పైగా అంటే 605 మిలియన్ టన్నుల బొగ్గును రవాణా చేసిందని […]

త్వరలోనే 41 బొగ్గు గనులకు వేలం..
Follow us

| Edited By:

Updated on: Jul 18, 2019 | 9:06 AM

దేశవ్యాప్తంగా త్వరలోనే 41 బొగ్గు గనులకు వేలం నిర్వహించనున్నట్లు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి పార్లమెంట్‌లో వెల్లడించారు. దీనికి సంబంధించి ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న అంశాలు తుదిదశకు చేరుకున్నాయని ఆయన తెలిపారు. అంతేకాకుండా 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను బొగ్గు వినియోగానికి సంబంధించిన వివరాలను పార్లమెంట్‌లో లిఖితపూర్వకంగా వెల్లడించారు. 2018-19లో భారతీయ రైల్వే మొత్తంగా 1,223.29 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసిందన్నారు. అయితే అందులో సగానికి పైగా అంటే 605 మిలియన్ టన్నుల బొగ్గును రవాణా చేసిందని తెలిపారు. బొగ్గు రవాణా, సరఫరా విషయాలను ఎప్పటికప్పుడు బొగ్గు, విద్యుత్ శాఖ కార్యదర్శులు వివరాలను నమోదు చేస్తారని తెలిపారు. ఇక తెలంగాణలో మరో ఐదేళ్లలో 11 ఓపెన్ కాస్ట్, ఒక అండర్‌గ్రౌండ్ మైన్ ఏర్పాటు చేయాలని బొగ్గుగనుల సంస్థ యోచిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఉద్యోగుల సంక్షేమానికి ఆ సంస్థ పలు చర్యలు చేపట్టిందని ప్రహ్లాద్ జోషి చెప్పారు.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..