చంద్రబాబు మొహం పగలగొట్టడానికి సీమ ప్రజలు వెనకాడరు: గోరంట్ల
రాయలసీమలో పర్యటన సందర్భంగా మాజీ సీఎం చంద్రబాబుపై ఎంపీ గోరంట్ల మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేశారని.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఇక్కడకు వస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు పేరు వింటుంటేనే.. రాయలసీమ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. సీమ ప్రజలు.. చంద్రబాబు మొహం పగలగొట్టడానికి కూడా వెనకాడరని వ్యాఖ్యానించారు. ఒకరేమో సీమ వెనుకబాటుతనాన్ని ప్రోత్సహిస్తుంటే.. మరొకరు పోలీసులతో బూట్లు నాకిస్తామంటున్నారు. అధిష్టానం అనుమతిస్తే చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటానని పేర్కొన్నారు ఎంపీ గోరంట్ల మాధవ్.
రాయలసీమలో పర్యటన సందర్భంగా మాజీ సీఎం చంద్రబాబుపై ఎంపీ గోరంట్ల మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేశారని.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఇక్కడకు వస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు పేరు వింటుంటేనే.. రాయలసీమ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. సీమ ప్రజలు.. చంద్రబాబు మొహం పగలగొట్టడానికి కూడా వెనకాడరని వ్యాఖ్యానించారు. ఒకరేమో సీమ వెనుకబాటుతనాన్ని ప్రోత్సహిస్తుంటే.. మరొకరు పోలీసులతో బూట్లు నాకిస్తామంటున్నారు. అధిష్టానం అనుమతిస్తే చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటానని పేర్కొన్నారు ఎంపీ గోరంట్ల మాధవ్.