ఈపీఎఫ్‌వో నయా రూల్స్.. ఉద్యోగులకు శుభవార్త!

ఉద్యోగులకు శుభవార్త. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్‌వో) తీపికబురు తీసుకురాబోతోంది. కొత్త రూల్స్‌ను ఆవిష్కరించనుంది. కేంద్ర కార్మిక శాఖ కూడా దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. ఎక్కువ మంది ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈపీఎఫ్‌వో ఈ నిర్ణయం తీసుకోబోతోంది.ఈపీఎఫ్‌వో తన 6 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లకు అదనంగా మరో 50 లక్షల మందికి సామాజిక భద్రత కల్పించాలని భావిస్తోంది. వీరికి కూడా ఇకపై పీఎఫ్ డబ్బులు కట్ కనున్నాయి. ఈపీఎఫ్‌వో కొత్త నిర్ణయం […]

ఈపీఎఫ్‌వో నయా రూల్స్.. ఉద్యోగులకు శుభవార్త!
Follow us

| Edited By:

Updated on: Nov 06, 2019 | 7:12 PM

ఉద్యోగులకు శుభవార్త. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్‌వో) తీపికబురు తీసుకురాబోతోంది. కొత్త రూల్స్‌ను ఆవిష్కరించనుంది. కేంద్ర కార్మిక శాఖ కూడా దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. ఎక్కువ మంది ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈపీఎఫ్‌వో ఈ నిర్ణయం తీసుకోబోతోంది.ఈపీఎఫ్‌వో తన 6 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లకు అదనంగా మరో 50 లక్షల మందికి సామాజిక భద్రత కల్పించాలని భావిస్తోంది. వీరికి కూడా ఇకపై పీఎఫ్ డబ్బులు కట్ కనున్నాయి. ఈపీఎఫ్‌వో కొత్త నిర్ణయం 2020 జనవరి 1 నుంచి అమలులోకి రానుంది.

ఈపీఎఫ్ రూల్స్ ప్రకారం సాధారణంగా 20 మంది లేదా ఆపైన ఉద్యోగులు ఉన్న కంపెనీలకు ప్రావిడెంట్ ఫండ్ నిబంధనలు వర్తిస్తాయి. ఈమేరకు ఉద్యోగులను కలిగిన సంస్థలు మాత్రమే ఈపీఎఫ్ యాక్ట్ కింద ఎంప్లాయీస్‌కు ఈపీఎఫ్ సభ్యత్వం కల్పించాలి. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ పరిమితిని 10 మంది ఉద్యోగులకు తగ్గించిందని జాతీయ మీడియా పేర్కొంటోంది. దీంతో రానున్న రోజుల్లో కంపెనీలో 10 లేదా ఆపైన ఎక్కువ మంది ఉన్న కూడా ఈపీఎఫ్ వర్తిస్తుంది.

2008 జూలైలోనే సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ 183వ సమావేశంలోనే 10 మంది ఉద్యోగులు ఉన్న కంపెనీలకు కూడా ఈపీఎఫ్ వర్తింపు ప్రతిపాదనకు ఆమోదం లభించినట్లు తెలుస్తోంది . అయితే అప్పటి నుంచి ఇది అమలు కాలేదు. తాజాగా కేంద్ర కార్మిక శాఖకు కొత్త రూల్ అమలుకు ఆమోదం లభించినట్లు తెలుస్తోంది.

ఈపీఎఫ్‌వో సీనియర్ అధికారి ప్రకారం.. కేంద్ర కార్మిక శాఖ దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. లేబర్ చట్టాల సవరణకు పార్లమెంట్ ఆమోదం అవసరం లేదని ఆయన తెలిపారు. కొత్త ప్రతిపాదనలు 2020 జనవరి 1 నుంచి అమలులోకి వస్తాయని పేర్కొన్నారు.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!