మాజీ మంత్రి ఆకస్మిక మృతి!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి కొమ్మారెడ్డి సురేంద్రర్ రెడ్డి ఇవాళ మృతి చెందారు. ఈ రోజు ఉదయం మాదాపూర్లోని కుమార్తె నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సురేందర్ రెడ్డి.. ఆయన కేబినెట్లో అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. కాగా సురేందర్ రెడ్డి మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. అలాగే ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి కొమ్మారెడ్డి సురేంద్రర్ రెడ్డి ఇవాళ మృతి చెందారు. ఈ రోజు ఉదయం మాదాపూర్లోని కుమార్తె నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సురేందర్ రెడ్డి.. ఆయన కేబినెట్లో అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. కాగా సురేందర్ రెడ్డి మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. అలాగే ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.