ముగిసిన మెట్రో గోల్డెన్ ఆఫర్.. రాయితీ నిలుపుదల.. మరోసారి పొడిగించాలంటూ ప్రయాణికుల డిమాండ్.!!

Metro Golden Offer: కరోనా వచ్చినప్పటి నుంచి ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడుతున్నారో అందరికి తెలిసిందే.

ముగిసిన మెట్రో గోల్డెన్ ఆఫర్.. రాయితీ నిలుపుదల.. మరోసారి పొడిగించాలంటూ ప్రయాణికుల డిమాండ్.!!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 17, 2021 | 10:47 AM

Metro Golden Offer: కరోనా వచ్చినప్పటి నుంచి ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడుతున్నారో అందరికి తెలిసిందే. వారికి కొంచెం ఊరటనివ్వడానికి అప్పట్లో హైదరాబాద్ మెట్రో సువర్ణ ఆఫర్ ప్రకటించింది. దీంతో ప్రయాణికులు కొంచెం రిలీఫ్ అయ్యారు. ఈ ఆఫర్ తర్వాత మెట్రో ప్రయాణం చేయడానికి ప్రయాణికులు కూడా ముందుకు వచ్చారు.

అయితే ఆ ఆఫర్ ఈ నెల15తో ముగిసిపోయింది. దీంతో రాయితీలను మెట్రో నిలిపివేసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రయాణికులు సదరు ఆఫర్‌ను మరికొంత కాలం పొడిగించాలంటూ హైదరాబాద్ మెట్రోను కోరుతున్నారు. కానీ ఎల్అండ్‌టీ మాత్రం అందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. కాగా, 2020 అక్టోబర్ 17 నుంచి జనవరి 15 వరకు సువర్ణ ఆఫర్ కొనసాగిన సంగతి విదితమే. ఆ సమయంలో మెట్రోలో ప్రయాణం చేయడానికి ప్రయాణికులు అధికంగా ముందుకు వచ్చారు. కొవిడ్ నియంత్రణలో భాగంగా మెట్రో తీసుకుంటున్న చర్యలు కూడా బాగున్నాయని కొనియాడారు. ఇలా మెట్రోకు చాలామంది అలవాటు పడ్డారు.

మెట్రో ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఇకపై వాటికి కూడా అనుమతి..!

హైదరాబాద్ మెట్రోకు ఎనిమిది అవార్డులు… పర్యావరణ పరిరక్షణ చర్యలకు గుర్తింపన్న ఎన్వీ‌ఎస్ రెడ్డి…

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు