దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ, మోదీ ప్రభుత్వంపై రాహుల్ ఫైర్

దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకపడ్డారు. జమ్మూ కాశ్మీర్ లో గత ఏడాది నుంచి వందలాది రాజకీయ నాయకులను నిర్బంధంలో ఉంచారని..

దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ, మోదీ ప్రభుత్వంపై రాహుల్ ఫైర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 03, 2020 | 3:46 PM

దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకపడ్డారు. జమ్మూ కాశ్మీర్ లో గత ఏడాది నుంచి వందలాది రాజకీయ నాయకులను నిర్బంధంలో ఉంచారని ఆయన ఆరోపించారు. పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) నేత, మాజీ సీఎం కూడా అయిన మెహబూబా ముఫ్తీతో బాటు వీరిని విడుదల చేయాలని ఆయన కోరారు. సంవత్సర కాలంగా వీరంతా నిర్బంధంలోనే మగ్గుతున్నారని, ఇంకా ఎంతకాలం వీరిని ఇలా శిక్షిస్తారని ఆయన ప్రశ్నించారు. ముఫ్తీ సహచర నేత అయిన సజాద్ ఘనీ లోనే ని ప్రభుత్వం విడుదల చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ముఫ్తీ నిర్బంధ కాలాన్ని మళ్ళీ పొడిగించడాన్ని కాంగ్రెస్ మరో సీనియర్ నేత పి. చిదంబరం కూడా తీవ్రంగా ఖండించారు. 61 ఏళ్ళ మాజీ సీఎం, ప్రజాదరణ కలిగిన వ్యక్తిని నిరంతరం సాయుధ గార్డుల కాపలాలో ఉంచుతారా అని ఆయన  మండిపడ్డారు.

జమ్మూ కాశ్మీర్ కి స్వయం ప్రతిపత్తిని కలిగించేందుకు ఉద్దేశించిన 370 అధికరణాన్ని రద్దు చేసి,, ఈ రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చిన అనంతరం కేంద్రం వీరినందరినీ నిర్బంధంలో ఉంచింది.

ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు