మెరుగుపడుతున్న బోరిస్ జాన్సన్ ఆరోగ్యం… భాగస్వామితో మాటామంతీ

కరోనా వ్యాధికి గురైన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. లండన్ లోని  సెయింట్ థామస్ ఆసుపత్రిలో ఐసీయులో చికిత్స పొందుతున్న ఆయన తన భాగస్వామి కేరీ సైమండ్స్ తో కొద్దిసేపు మాట్లాడగలిగారని డాక్టర్లు తెలిపారు.

మెరుగుపడుతున్న బోరిస్ జాన్సన్ ఆరోగ్యం... భాగస్వామితో మాటామంతీ
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 09, 2020 | 12:44 PM

కరోనా వ్యాధికి గురైన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. లండన్ లోని  సెయింట్ థామస్ ఆసుపత్రిలో ఐసీయులో చికిత్స పొందుతున్న ఆయన తన భాగస్వామి కేరీ సైమండ్స్ తో కొద్దిసేపు మాట్లాడగలిగారని డాక్టర్లు తెలిపారు. నర్సులతో సైతం ఆయన ఆప్యాయంగా మాట్లాడగలిగారట. గర్భిణి అయిన కేరీ సైమండ్స్ కి కూడా కరోనా పాజిటివ్ లక్షణాలు కనబడినప్పటికీ ఆమె కోలుకోగలిగారు. మరికొన్ని వారాల్లో జాన్సన్, కేరీ తలిదండులు కాబోతున్నారు. కాగా… జాన్సన్ బెడ్ పై కూర్చోగలుగుతున్నారని, ఆయనకు అద్భుతమైన చికిత్స లభిస్తోందని భారత సంతతికి చెందిన మంత్రి రిషి సునక్ తెలిపారు. తమ నేత ఆరోగ్యం మెరుగు పడుతోందని తెలియగానే లక్షలాది ప్రజలు సంతోషంతో చప్పట్లు కొట్టారు. అటు- జాన్సన్ త్వరగా కోలుకున్నప్పటికీ.. ఆయన పూర్తి ఆరోగ్యాన్ని సంతరించుకోవడానికి కొన్ని నెలలు పట్టవచ్చునని ప్రముఖ డాక్టర్ ఒకరు తెలిపారు. ప్రస్తుతం జాన్సన్ కు తక్కువ మోతాదులో ఆక్సిజన్ ఇస్తున్నారు. వెంటిలేటర్ అవసరం లేదని వైద్యులు తేల్చారు.

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు