ఐపీఎల్ అఫీషియల్ పార్ట్‌నర్‌గా క్రెడ్

మరికొద్ది రోజుల్లో ఐపీఎల్-2020 సందడి మొదలు కాబోతోంది. అఫీషియల్ పార్ట్‌నర్‌గా బెంగళూరుకు చెందిన క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్‌ క్రెడ్‌ ఎంపికైనట్లు బీసీసీఐ (BCCI) వెల్లడించింది.   ఐపీఎల్‌ అధికారిక భాగస్వామి‌గా ఎంపికైన రెండో కంపెనీ...

ఐపీఎల్ అఫీషియల్ పార్ట్‌నర్‌గా క్రెడ్
Follow us

|

Updated on: Sep 02, 2020 | 2:47 PM

CRED as Official Partner : మరికొద్ది రోజుల్లో ఐపీఎల్-2020 సందడి మొదలు కాబోతోంది. అఫీషియల్ పార్ట్‌నర్‌గా బెంగళూరుకు చెందిన క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్‌ క్రెడ్‌ ఎంపికైనట్లు బీసీసీఐ (BCCI) వెల్లడించింది.   ఐపీఎల్‌ అధికారిక భాగస్వామి‌గా ఎంపికైన రెండో కంపెనీ క్రెడ్‌ కావడం విశేషం. ఐపీఎల్‌ మూడు సీజన్లకు అఫీషియల్ పార్ట్‌నర్‌గా బెంగళూరుకు చెందిన ఎడ్యూ-టెక్‌ సంస్థ ‘అన్అకాడమీ’ వ్యవహరిస్తుందని గతవారం బీసీసీఐ వెల్లడించిన విషయం తెలిసిందే.

ఐపీఎల్‌-2020 టైటిల్ స్పాన్సర్‌షిప్‌ కాంట్రాక్టు దక్కించుకోలేకపోయిన ‘అన్అకాడమీ’ మూడేళ్లకు గానూ సుమారు రూ.130 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. 13వ సీజన్‌ సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు యూఏఈ వేదికగా జరగనుంది. ఈ ఏడాది ఐపీఎల్‌ టైటిల్ స్పాన్సర్‌గా ‘డ్రీమ్ 11’ వ్యవహరిస్తోంది.

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..