BJP Celebrations: అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ మినహా బీజేపీ హవా.. దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో అంబరాన్ని అంటుతున్న సంబరాలు

BJP Celebrations: దేశంలోని ఐదు రాష్ట్రాల్లోని ఎన్నికల ఫలితాలు ఒకొక్కటిగా వెలువడుతున్నాయి. ఇప్పటికే ఆప్ పార్టీ(AAP) పంజాబ్(Punjab) లో పాగా వేసింది. సీఎం పీఠాన్ని దక్కించుకుంది. దీంతో పంజాబ్ మినహా మిగిలిన ఉత్తరప్రదేశ్

BJP Celebrations: అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ మినహా బీజేపీ హవా.. దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో అంబరాన్ని అంటుతున్న సంబరాలు
Bjp Celebrations
Follow us

|

Updated on: Mar 10, 2022 | 12:58 PM

BJP Celebrations: దేశంలోని ఐదు రాష్ట్రాల్లోని ఎన్నికల ఫలితాలు ఒకొక్కటిగా వెలువడుతున్నాయి.  ఇప్పటికే  ఆప్ పార్టీ(AAP)  పంజాబ్(Punjab) లో పాగా వేసింది. సీఎం పీఠాన్ని దక్కించుకుంది. దీంతో పంజాబ్ మినహా మిగిలిన ఉత్తర ప్రదేశ్ (Uttarpradesh), ఉత్తరా ఖండ్ (Uttarakhand), మణిపూర్ (Manipur), గోవా(Goa) నాలుగు రాష్ట్రాల్లో బీజీపీ హవా కొనసాగిస్తూ.. అధికారం చేపట్టే దిశగా పరుగులు పెడుతోంది. దీంతో దేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణుల్లో సంబరాలు అంబరాన్ని అంటున్నాయి.

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ప్రధాని మోడీ సారథ్యంలో బీజేపీ పార్టీ సత్తా చాటుతోంది. మోడీ నాయకత్వానికి ప్రజలు జై కొట్టారు. ఇప్పటికే రెండో సారి ఉత్తరప్రదేశ్‌లో అధికారం పీఠాన్ని దక్కించుకునే దిశగా అడుగులు వేస్తుంది.

ఉత్తరాఖండ్, గోవా మణిపూర్ లో కూడా అదిక్యంగా దిశగా బీజేపీ పయనిస్తుంది. ఇక పంజాబ్ లో చెప్పుకోదగిన సీట్లు రానప్పటికీ గతంతో పోలిస్తే బీజేపీకి ఓటు బ్యాంక్ పెరిగిందని బీజేపీ నేతలు చెప్పారు. 2024లోనూ బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Also Read:

ఈరోజు పుట్టే పిల్ల‌ల‌కు అక్కడ గోల్డ్ రింగ్ ఇస్తార‌ట‌..! పూర్తి వివరాలు ఈ వీడియోలో…

పంజాబ్‌లో కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్ ఓటమి..