ఆర్మీ కొత్త ప్రోగ్రాం.. ఇక ఎవరైనా జవాన్ అవ్వొచ్చు..!
Indian Army: దేశానికి సేవ చేయాలనుకునే సామాన్య ప్రజలు కూడా ఇక నుంచి జవాన్ గా మారవచ్చు. ఇప్పటివరకు ఆర్మీలో చేరాలంటే టెస్టులు పాస్ అవ్వాలి. కానీ ‘టూర్ ఆఫ్ డ్యూటీ’ కింద 3 సంవత్సరాల పాటు వివిధ ర్యాంకుల్లో పనిచేసేందుకు సామాన్య ప్రజలకు అవకాశం కల్పించాలని ఆర్మీ యోచిస్తోంది. మంచి టాలెంట్ ఉన్నవారిని ప్రోత్సహించడంతో పాటు దేశానికి సేవ చేయాలనే తపన యువతలో కలిగించేందుకు ఈ కార్యక్రమం చేపట్టాలని ఆర్మీ సన్నాహాలు చేస్తోంది. [svt-event date=”13/05/2020,5:13PM” […]
Indian Army: దేశానికి సేవ చేయాలనుకునే సామాన్య ప్రజలు కూడా ఇక నుంచి జవాన్ గా మారవచ్చు. ఇప్పటివరకు ఆర్మీలో చేరాలంటే టెస్టులు పాస్ అవ్వాలి. కానీ ‘టూర్ ఆఫ్ డ్యూటీ’ కింద 3 సంవత్సరాల పాటు వివిధ ర్యాంకుల్లో పనిచేసేందుకు సామాన్య ప్రజలకు అవకాశం కల్పించాలని ఆర్మీ యోచిస్తోంది. మంచి టాలెంట్ ఉన్నవారిని ప్రోత్సహించడంతో పాటు దేశానికి సేవ చేయాలనే తపన యువతలో కలిగించేందుకు ఈ కార్యక్రమం చేపట్టాలని ఆర్మీ సన్నాహాలు చేస్తోంది.
[svt-event date=”13/05/2020,5:13PM” class=”svt-cd-green” ]
Army mulling proposal to give three-year ‘Tour of Duty’ to common citizens in Force
Read @ANI Story | https://t.co/BxIhb1zevN pic.twitter.com/ANl9Fsx8yt
— ANI Digital (@ani_digital) May 13, 2020
[/svt-event]
Also Read: ఏపీలో విద్యుత్ బిల్లుల చెల్లింపుపై.. ట్రాన్స్కో కీలక నిర్ణయం..!