పంటల భీమా పథకం పేరు మార్చిన జగన్ సర్కార్..

పంటల భీమా పథకం పేరును వైఎస్ఆర్ ఉచిత పంటల భీమా పథకంగా మారుస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

పంటల భీమా పథకం పేరు మార్చిన జగన్ సర్కార్..
Follow us

|

Updated on: Nov 03, 2020 | 2:44 PM

పంటల భీమా పథకం పేరును వైఎస్ఆర్ ఉచిత పంటల భీమా పథకంగా మారుస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. రైతులకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలకు గానూ పంటల భీమా పథకానికి వైఎస్ఆర్ పేరు పెడుతున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 2019-20 సంవత్సరంలో రబీ సీజన్, అలాగే 2020 ఖరీఫ్ పంటకు  పంటల భీమా పథకం వర్తింప చేసేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ జనరల్ ఇన్సూరెస్ కార్పోరేషన్ లిమిటెడ్ ద్వారా రాష్ట్రంలో ఉచిత పంటల భీమా అమలవుతోంది.

కాగా  దివంగత ముఖ్యమంత్రి, వైఎస్సార్ జయంతిని జగన్ సర్కార్ రైతు దినోత్సవంగా ప్రకటించిన విషయం తెలిసిందే.  ప్రతేడాది జూలై 8 రైతు దినోత్సవం జరపాలని గతంలో ఆదేశాలు జారీ అయ్యాయి.

Also Read :

భాగ్యనగరంలో జల సిరి..భారీగా పెరిగిన గ్రౌండ్ వాటర్

క్రేజీ ఆఫర్ కొట్టేసిన పూర్ణ !

3.2 ఓవర్లలో 7 వికెట్లు, 3 మెయిడీన్లు.. టీ20 చరిత్రలోనే బెస్ట్
3.2 ఓవర్లలో 7 వికెట్లు, 3 మెయిడీన్లు.. టీ20 చరిత్రలోనే బెస్ట్
ఎన్నికల వేళ సరికొత్త ప్రచారం.. మాటలు కాదు.. చేతలే వీరి ఆస్త్రాలు
ఎన్నికల వేళ సరికొత్త ప్రచారం.. మాటలు కాదు.. చేతలే వీరి ఆస్త్రాలు
నూడుల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్.. మహిళ లోదుస్తుల్లో బంగారం !!
నూడుల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్.. మహిళ లోదుస్తుల్లో బంగారం !!
ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు ??
ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు ??
రైల్వే స్టేషన్‌లో రూ.20లకే నాణ్యమైన భోజనం !!
రైల్వే స్టేషన్‌లో రూ.20లకే నాణ్యమైన భోజనం !!
హాట్‌ కేకుల్లా అమ్ముడైన శ్రీవారి దర్శనం టికెట్లు
హాట్‌ కేకుల్లా అమ్ముడైన శ్రీవారి దర్శనం టికెట్లు
వేసవిలో పగిలిన పెదవులతో ఇబ్బందా..? ఎఫెక్టివ్ హోం రెమెడీస్..
వేసవిలో పగిలిన పెదవులతో ఇబ్బందా..? ఎఫెక్టివ్ హోం రెమెడీస్..
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..