ఉపాధ్యాయులకు జగన్ సర్కార్ శుభవార్త..

ఏపీలోని ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. టీచర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంబంధిత ఫైల్‌పై సంతకం చేశారు.

ఉపాధ్యాయులకు జగన్ సర్కార్ శుభవార్త..
Follow us

|

Updated on: Oct 10, 2020 | 9:33 PM

 Teachers Transfers In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. టీచర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంబంధిత ఫైల్‌పై సంతకం చేశారు. ఈ మేరకు రెండు లేదా మూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి చివరికి రెండేళ్లు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులంతా బదిలీలకు అర్హులని.. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఈ బదిలీల ప్రక్రియ చేపట్టనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కాగా, మూడేళ్ళుగా ఎదురు చూస్తున్న బదిలీల అంశంపై జగన్ కీలక నిర్ణయం తీసుకోవడంపై టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: 

రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్..

ఇంజినీరింగ్ విద్యార్ధులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..

నిరుపేద కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..

తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే కొత్త రైళ్లు ఇవే..!