కేంద్ర హోం మంత్రిత్వశాఖ నిర్ణయం అద్భుతం…
Akshay Kumar Lauds : కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రశంసించారు. భారత పారామిలటరీ దళంలో అసిస్టెంట్ కమాండెంట్ హోదాలో ట్రాన్స్ జెండర్ ఆఫీసర్లను నియమించాలని కేంద్ర హోం హోం శాఖ తీసుకున్న నిర్ణయం ‘ప్రగతిశీల’ చర్యగా ఆయన అభివర్ణించారు. ఐపీఎస్ అధికారి దీపాంషు కబ్రా చేసిన ట్వీట్ను అక్షయ్ రీట్వీట్ చేశారు . అసిస్టెంట్ కమాండెంట్ స్థాయిలో రిక్రూట్ చేసుకునే దిశగా కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు అద్భుతమని.. చారిత్రక నిర్ణయమన్నారు. […]
Akshay Kumar Lauds : కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రశంసించారు. భారత పారామిలటరీ దళంలో అసిస్టెంట్ కమాండెంట్ హోదాలో ట్రాన్స్ జెండర్ ఆఫీసర్లను నియమించాలని కేంద్ర హోం హోం శాఖ తీసుకున్న నిర్ణయం ‘ప్రగతిశీల’ చర్యగా ఆయన అభివర్ణించారు. ఐపీఎస్ అధికారి దీపాంషు కబ్రా చేసిన ట్వీట్ను అక్షయ్ రీట్వీట్ చేశారు . అసిస్టెంట్ కమాండెంట్ స్థాయిలో రిక్రూట్ చేసుకునే దిశగా కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు అద్భుతమని.. చారిత్రక నిర్ణయమన్నారు. ఈ నిర్ణయం సమాజానికి సానుకూల సందేశాన్ని అందిస్తుందని అన్నారు. దేశంలోని మిగిలిన వృత్తులు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తాయని అనుకుంటున్నానని ట్వీట్ చేశారు.
Brilliant news! Now that’s a progressive move by the government in the right direction. I hope rest of the occupations in the country follow suit. https://t.co/r7tEWFR7JD
— Akshay Kumar (@akshaykumar) July 5, 2020