ఇండస్ట్రీలో జగన్ వ్యతిరేకులు.. పృథ్వీ సంచలన వ్యాఖ్య..!
సినీ నటుడు, ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీ సంచలన కామెంట్స్ చేశారు. సినీ పెద్దలపై పృథ్వీ చేస్తోన్న కామెంట్స్ ప్రస్తుతం వైరల్గా మారాయి. జగన్ సీఎం కావడాన్ని కొంతమంది సినీ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. చంద్రబాబు సీఎం అయి ఉంటే భజన చేసేవారని, ఇప్పటికీ ఇండస్ట్రీలో.. బాన్చంద్ దొర కాళ్లు మొక్కుతా అన్న సంస్కృతి కొనసాగుతుందన్నారు. టీవీ9 ఎన్కౌంటర్ విత్ మురళీకృష్ణ కార్యక్రమంలో ఇంకా ఏమన్నారో.. ఆయన మాటల్లోనే విందాం..!
సినీ నటుడు, ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీ సంచలన కామెంట్స్ చేశారు. సినీ పెద్దలపై పృథ్వీ చేస్తోన్న కామెంట్స్ ప్రస్తుతం వైరల్గా మారాయి. జగన్ సీఎం కావడాన్ని కొంతమంది సినీ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. చంద్రబాబు సీఎం అయి ఉంటే భజన చేసేవారని, ఇప్పటికీ ఇండస్ట్రీలో.. బాన్చంద్ దొర కాళ్లు మొక్కుతా అన్న సంస్కృతి కొనసాగుతుందన్నారు. టీవీ9 ఎన్కౌంటర్ విత్ మురళీకృష్ణ కార్యక్రమంలో ఇంకా ఏమన్నారో.. ఆయన మాటల్లోనే విందాం..!