ఉత్తరాఖండ్లో వర్ష బీభత్సం.. విరిగిపడుతున్న కొండచరియలు!
ఉత్తరాఖండ్లో పిథోర జిల్లాలోని కైలాష్-మానససరోవర్ యాత్రా మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఈ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రాణనష్టం కూడా జరిగింది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు
ఉత్తరాఖండ్లో పితోర్ఘర్ జిల్లాలోని కైలాష్-మానససరోవర్ యాత్రా మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఈ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రాణనష్టం కూడా జరిగింది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు పలు జిల్లాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. భాగేశ్వర్ సమీపంలో జాతీయ రహదారి 309 ఏపై భారీగా ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఈ ప్రాంతంలో చాలా ఇళ్లు ప్రమాదపు అంచున ఉన్నాయి.
మరోవైపు.. డెహ్రాడూన్ జిల్లాలో కుండపోత వర్షానికి థంస్సా నది ఉగ్రరూపం దాల్చి తపకేశ్వరస్వామి ఆలయాన్ని తాకింది. రుద్రప్రయాగ్ జిల్లాలోని సిర్వాడి గ్రామంలో చాలా ఇళ్లు, రోడ్లు వరదలో కొట్టుకుపోయాయి. పితోర్ఘర్ జిల్లాలో ప్రకృతి విపత్తు కారణంగా దెబ్బతిన్న పలు ప్రాంతాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీశ్ రావత్ పర్యటించారు. కొండచరియలు విరిగిపడి మృతి చెందిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించారు.
[svt-event date=”11/08/2020,2:08PM” class=”svt-cd-green” ]
Uttarakhand: Several shops damaged and road blocked after a landslide occurred on Badrinath national highway in Chamoli district, following heavy rainfall last night. pic.twitter.com/7wR6KNzwyi
— ANI (@ANI) August 11, 2020
[/svt-event]
Read More:
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై పీహెచ్సీల్లో 24 గంటల సేవలు..