ఈ రోజు దేశ చరిత్రలో మైలురాయి: నరేంద్ర మోదీ

బుధవారం పౌరసత్వ (సవరణ) బిల్లును రాజ్యసభ ఆమోదించడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ఇది భారతదేశానికి ఒక మైలురాయి వంటిదని ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందని హర్షం వ్యక్తం చేశారు. పొరుగు దేశాల నుండి వలసవచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం ఇస్తామని హామీ ఇచ్చే వివాదాస్పద పౌరసత్వ చట్టానికి బిజెపి ప్రభుత్వం బుధవారం పార్లమెంటరీ ఆమోదం పొందింది. ఈ బిల్లును పార్లమెంటు ఎగువ సభ, రాజ్యసభ ఆమోదించింది. దీనికి 125 మంది సభ్యులు మద్దతు ఇచ్చారు, 99 మంది […]

ఈ రోజు దేశ చరిత్రలో మైలురాయి: నరేంద్ర మోదీ
Follow us

| Edited By:

Updated on: Dec 12, 2019 | 12:07 AM

బుధవారం పౌరసత్వ (సవరణ) బిల్లును రాజ్యసభ ఆమోదించడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ఇది భారతదేశానికి ఒక మైలురాయి వంటిదని ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందని హర్షం వ్యక్తం చేశారు. పొరుగు దేశాల నుండి వలసవచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం ఇస్తామని హామీ ఇచ్చే వివాదాస్పద పౌరసత్వ చట్టానికి బిజెపి ప్రభుత్వం బుధవారం పార్లమెంటరీ ఆమోదం పొందింది.

ఈ బిల్లును పార్లమెంటు ఎగువ సభ, రాజ్యసభ ఆమోదించింది. దీనికి 125 మంది సభ్యులు మద్దతు ఇచ్చారు, 99 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు. తరువాత ఈ బిల్లు అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ వద్దకు వెళ్తుంది.

“భారతదేశం కరుణ, సోదరభావానికి ఒక మైలురాయి ఈ రోజు రాజ్యసభలో #CAB2019 ఆమోదించినందుకు సంతోషం. బిల్లుకు అనుకూలంగా ఓటు వేసిన ఎంపీలందరికీ కృతజ్ఞతలు. ఈ బిల్లు కొన్నేళ్లుగా హింసను ఎదుర్కొన్న వారి బాధలను తొలగిస్తుంది ”అని ప్రధాని మోదీ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

[svt-event date=”11/12/2019,11:59PM” class=”svt-cd-green” ]

[/svt-event]

పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
శ్రీశైలం వెళ్ళే భక్తులకు బీ అలర్ట్..!
శ్రీశైలం వెళ్ళే భక్తులకు బీ అలర్ట్..!
శత్రువులతో చేతులు కలిపిన వాళ్లు వైయస్సార్‌ వారసులా?.. జగన్ ఫైర్
శత్రువులతో చేతులు కలిపిన వాళ్లు వైయస్సార్‌ వారసులా?.. జగన్ ఫైర్
సమ్మర్‌లో తలనొప్పి వేధిస్తుందా.? ఇవి తింటే ఇట్టే చెక్‌ పెట్టొచ్చు
సమ్మర్‌లో తలనొప్పి వేధిస్తుందా.? ఇవి తింటే ఇట్టే చెక్‌ పెట్టొచ్చు
ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనీ.. ఏడుగురు విద్యార్ధుల ఆత్మహత్య!
ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనీ.. ఏడుగురు విద్యార్ధుల ఆత్మహత్య!
తమన్నాకు నోటీసులు పంపిన పోలీసులు..
తమన్నాకు నోటీసులు పంపిన పోలీసులు..
అబ్బాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు హీరోయిన్‎గా సంచలనం..
అబ్బాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు హీరోయిన్‎గా సంచలనం..
పోరు గడ్డ నుంచి కేసీఆర్ పోరుబాట..!
పోరు గడ్డ నుంచి కేసీఆర్ పోరుబాట..!
త్వరలో దోస్త్‌-2024 నోటిఫికేషన్‌..మే మొదటి వారంలో రిజిస్ట్రేషన్లు
త్వరలో దోస్త్‌-2024 నోటిఫికేషన్‌..మే మొదటి వారంలో రిజిస్ట్రేషన్లు
ఇంటర్నెట్ లేకుండానే వాట్సాప్‌లో షేరింగ్.. ఎలా పనిచేస్తుందంటే..
ఇంటర్నెట్ లేకుండానే వాట్సాప్‌లో షేరింగ్.. ఎలా పనిచేస్తుందంటే..