లోకేష్ నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడు: లక్ష్మీపార్వతి ఫైర్
నారా లోకేష్ నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడాలని.. లేకుంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని చంద్రబాబు హెచ్చరిస్తున్నానని వైసీపీ పార్టీ నాయకురాలు లక్ష్మీ పార్వతి ఫైర్ అయ్యారు. సీఎం జగన్, హోంమంత్రిపై లోకేష్ వ్యాఖ్యలు సరికాదని ఆమె వ్యాఖ్యానించారు. నారా లోకేష్ ఎంత మాట్లాడితే టీడీపీ అంత భ్రష్టుపట్టిపోతుందని ఆమె మండిపడ్డారు. లోకేష్ను పక్కనబెడితే తప్ప టీడీపీ బాగుపడదంటూ లక్ష్మీపార్వతి జోస్యం చెప్పారు. అయితే వైఎస్ జగన్, వైసీపీ ప్రభుత్వంపై గత కొన్ని రోజులుగా నారా లోకేష్ ట్విట్టర్లో […]
నారా లోకేష్ నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడాలని.. లేకుంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని చంద్రబాబు హెచ్చరిస్తున్నానని వైసీపీ పార్టీ నాయకురాలు లక్ష్మీ పార్వతి ఫైర్ అయ్యారు. సీఎం జగన్, హోంమంత్రిపై లోకేష్ వ్యాఖ్యలు సరికాదని ఆమె వ్యాఖ్యానించారు. నారా లోకేష్ ఎంత మాట్లాడితే టీడీపీ అంత భ్రష్టుపట్టిపోతుందని ఆమె మండిపడ్డారు. లోకేష్ను పక్కనబెడితే తప్ప టీడీపీ బాగుపడదంటూ లక్ష్మీపార్వతి జోస్యం చెప్పారు. అయితే వైఎస్ జగన్, వైసీపీ ప్రభుత్వంపై గత కొన్ని రోజులుగా నారా లోకేష్ ట్విట్టర్లో విమర్శలు చేస్తూ వస్తోన్న విషయం తెలిసిందే.