దమ్ముందా? విజయసాయికి కుటుంబరావు సవాల్!

వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డిపై ఏపీ రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనపై విజయసాయి చేసిన వ్యాఖ్యలకు దీటుగా బదులిచ్చారు. ఏపీకి యనమలే ఆర్థిక మంత్రి.. కానీ తనను అనడం మంచిది కాదన్నారు. తనను స్టాక్‌ బ్రోకర్‌ అంటున్న విజయసాయిరెడ్డి దొంగ ఆడిటర్‌ కాదా? అని మండిపడ్డారు. విజయసాయిరెడ్డికి దమ్ముంటే ఆర్థిక అంశాలపై తనతో చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. నిధులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే ధైర్యం ఆయనకు లేదని విమర్శించారు. […]

దమ్ముందా? విజయసాయికి కుటుంబరావు సవాల్!
Follow us

| Edited By:

Updated on: Apr 29, 2019 | 5:16 PM

వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డిపై ఏపీ రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనపై విజయసాయి చేసిన వ్యాఖ్యలకు దీటుగా బదులిచ్చారు. ఏపీకి యనమలే ఆర్థిక మంత్రి.. కానీ తనను అనడం మంచిది కాదన్నారు. తనను స్టాక్‌ బ్రోకర్‌ అంటున్న విజయసాయిరెడ్డి దొంగ ఆడిటర్‌ కాదా? అని మండిపడ్డారు. విజయసాయిరెడ్డికి దమ్ముంటే ఆర్థిక అంశాలపై తనతో చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. నిధులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే ధైర్యం ఆయనకు లేదని విమర్శించారు. నిధులు అడిగితే జైలుశిక్ష పడుతుందని జగన్‌, విజయసాయికి భయమన్నారు. గతం కంటే ఈసారి రాష్ట్ర అప్పులు పెరగలేదని చెప్పారు. ఏపీలో ప్రతిఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామని వివరించారు. సంక్షేమానికి చేస్తున్న ఖర్చులకు సంబంధించిన వివరాలను కావాలంటే వైఎస్సార్సీపీకి మెయిల్‌ ద్వారా పంపుతామన్నారు. ప్రాధాన్యత లేకుండా ఖర్చు చేస్తున్నారని విమర్శించడం తగదన్నారు.

అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!