నీటి వివాదం పై చర్చించిన జగన్, కుమారస్వామి
కర్నాటక సీఎం కుమారస్వామి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఢిల్లీలో కలిశారు. ఢిల్లీలోని ఏపీ సీఎం అధికారిక నివాసం వన్ జన్ పత్కు వచ్చారు కుమారస్వామి. దేశ, రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. అలాగే కర్ణాటక, ఏపీ రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదాలపై చర్చించినట్లు తెలుస్తోంది. జలవనరులను ఇరు రాష్ట్రాల మధ్య పంపకాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
కర్నాటక సీఎం కుమారస్వామి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఢిల్లీలో కలిశారు. ఢిల్లీలోని ఏపీ సీఎం అధికారిక నివాసం వన్ జన్ పత్కు వచ్చారు కుమారస్వామి. దేశ, రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. అలాగే కర్ణాటక, ఏపీ రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదాలపై చర్చించినట్లు తెలుస్తోంది. జలవనరులను ఇరు రాష్ట్రాల మధ్య పంపకాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.