ఆ వెబ్ సిరీస్లో అతిధి పాత్రలో కైరా అద్వానీ.!
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా జీవితం ఆధారంగా 'మసాబా మసాబా' పేరుతో బాలీవుడ్లో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కబోతోంది. సోనమ్ నాయర్ దీనికి దర్శకత్వం వహించనున్నారు.
Kiara Advani Special Appearance: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా జీవితం ఆధారంగా ‘మసాబా మసాబా’ పేరుతో బాలీవుడ్లో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కబోతోంది. సోనమ్ నాయర్ దీనికి దర్శకత్వం వహించనున్నారు. ఇక ఇందులో అందాల తార కైరా అద్వానీ ఓ స్పెషల్ రోల్లో కనిపించనున్నారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. ”వెబ్ సిరీస్లో నటిస్తుండటం చాలా సంతోషంగా ఉందని కైరా తెలిపింది. కాగా, ఈ ‘మసాబా మసాబా’ వెబ్ సిరీస్ త్వరలోనే నెట్ఫ్లిక్స్లో ప్రసారం కానుంది.
Also Read: దేశంలో డిసెంబర్ వరకు స్కూళ్ళు మూసివేత.. నిజమేనా.?