“లవ్ జిహాద్‌”పై బిషప్ సంచలన వ్యాఖ్యలు.. జై కొట్టిన వీహెచ్‌‌పీ..!

కేరళకు చెందిన కేథలిక్ బిషప్ లవ్ జిహాద్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేరళలో నిజంగానే లవ్ జిహాద్ కొనసాగుతోందన్నారు. సెక్యులరిజానికి, సామాజిక ప్రశాంతతకు భంగం కల్గించే స్థాయిలో “లవ్ జిహాద్” పెరుగుతోందని ఆరోపించారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలపై కేథలిక్ బిషప్‌లు ఏర్పాటు చేసిన వేదిక..‘సైరో మలబార్‌ కేథలిక్‌’ చర్చ్‌ ఈ సంచలన ఆరోపణలు చేసింది. క్రైస్తవ యువతులను టార్గెట్ చేస్తూ.. ఐఎస్‌ ఉచ్చులోకి లాగుతున్నారన్నారు. అంతేకాకుండా పలు సందర్భాల్లో సదరు యువతులను హతమారుస్తున్నారని […]

లవ్ జిహాద్‌పై బిషప్ సంచలన వ్యాఖ్యలు.. జై కొట్టిన వీహెచ్‌‌పీ..!
Follow us

| Edited By:

Updated on: Jan 17, 2020 | 1:02 PM

కేరళకు చెందిన కేథలిక్ బిషప్ లవ్ జిహాద్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేరళలో నిజంగానే లవ్ జిహాద్ కొనసాగుతోందన్నారు. సెక్యులరిజానికి, సామాజిక ప్రశాంతతకు భంగం కల్గించే స్థాయిలో “లవ్ జిహాద్” పెరుగుతోందని ఆరోపించారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలపై కేథలిక్ బిషప్‌లు ఏర్పాటు చేసిన వేదిక..‘సైరో మలబార్‌ కేథలిక్‌’ చర్చ్‌ ఈ సంచలన ఆరోపణలు చేసింది. క్రైస్తవ యువతులను టార్గెట్ చేస్తూ.. ఐఎస్‌ ఉచ్చులోకి లాగుతున్నారన్నారు. అంతేకాకుండా పలు సందర్భాల్లో సదరు యువతులను హతమారుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇటీవలికాలంలో ఐఎస్‌లో చేరిన 21 మంది యువతుల్లో.. సగానికి సగం క్రిస్టియన్ మహిళలే ఉన్నారని.. ఇప్పటికైనా క్రైస్తవ సమాజం కళ్లు తెరవాలంటూ బిషప్‌లు పేర్కొన్నారు. కోజికోడ్‌కు చెందిన ఓ యువతి ఈ లవ్ జిహాద్ ఘటనపై ఫిర్యాదు చేసిందని.. తనను లైంగిక వేధింపులకు గురిచేస్తూ.. ఇస్లాంలోకి మారాలంటూ బలవంతం చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే.. “సైరో మలబార్‌ చర్చ్‌” మూడు రోజులపాటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటుచేసింది. అనంతరం ఓ ప్రకటనను విడుదల చేసింది. కాగా ఈ కేథలిక్ బిషప్‌లు విడుదల చేసిన ప్రకటనకు వీహెచ్‌పీ స్వాగతించగా.. ఇస్లామిక్‌ సంస్థ ‘పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా’ మాత్రం ఖండించింది.

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు